Mahaa Daily Exclusive

డాక్టర్స్ డే నాడు నిర్లక్ష్యంతో శిశువు మృతి..!

పాల్వంచ, మహా. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి నిర్ఘాంతపరిచే ఘటనకు దారి తీసింది. వయస్సు కేవలం 23 ఏళ్లు. ఆ బాలిక తల్లిగా మారే క్షణంలో కళ్లతాగే విషాదాన్ని ఎదుర్కొంది. పాల్వంచ

మూడు రోజుల పాటు భారీ వర్షాలు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే భారీ వర్షపాతం నమోదు….!

ఖమ్మం, మహా. తెలంగాణ రాష్ట్రాన్ని మరోమారు ప్రకృతి సవాలెత్తుతోంది. ఆల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు అస్థిరంగా మారాయి. భారత వాతావరణ విభాగం తాజా హెచ్చరికల ప్రకారం, రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని

కాల్వవోడ్డు మున్నేరు వద్ద నీటి ప్రవాహం నేపథ్యంలో ట్రాఫిక్ మళ్ళింపు: ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్

ఖమ్మం, మహా. ఖమ్మం నగరంలోని కాల్వవోడ్డు నుండి నాయుడు పేట మున్నేరు వంతెన వద్ద వున్న చాప్టా రోడ్డు పై ఉదయం నుండి వరద నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలకు నిలిపివేయడం

విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ..!

ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిది రోజుల విదేశీ పర్యటన కోసం బయల్దేరారు. ఈ పర్యటనలో ఆయన ఐదు దేశాలు — ఘనా, ట్రినిడాడ్ అండ్‌ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్‌, నమీబియాలో సందర్శించనున్నారు. ఈ విషయాన్ని

సుప్రీం ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు..!

సుప్రీంకోర్టు ఉద్యోగాల భర్తీ, పదోన్నతుల్లో తొలిసారిగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. ఈ మేరకు జూన్ 24న కాంపిటెంట్ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వులు వెలుగులోకి వచ్చాయి. దీని ప్రకారం ఇప్పటి నుంచి

గురుకుల విద్యార్థులకు హెల్త్​కార్డులు: డిప్యూటీ సీఎం భట్టి

TG: సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో ఉన్న విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ కార్డులు రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. జిల్లా కలెక్టర్లు, మెడికల్ అండ్ హెల్త్ అధికారులను సమన్వయం చేసుకొని

బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే సీఎం: బండి సంజయ్

TG: బీజేపీ ప్రజాస్వామ్య పార్టీ అని.. అధ్యక్ష పదవికి ఎవరైనా నామినేషన్‌ వేసుకోవచ్చని కేంద్రమంత్రి బండి సంజయ్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ

విద్యుత్‌ సిబ్బందికి ప్రత్యేక డ్రెస్‌కోడ్‌: భట్టి

TG: విద్యుత్‌ సిబ్బంది కోసం ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. డిస్కం రూపొందించిన డ్రెస్‌లను ఆయన ప్రజాభవన్‌లో పరిశీలించి పలు సూచనలు చేశారు. సౌర విద్యుత్‌ ఉత్పత్తి

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు..!

AP: గిరిజన గురుకులాల్లో పని చేస్తున్న 1,659 మంది ఔట్ సోర్సింగ్ టీచర్లకు భారీగా జీతాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ లెక్చరర్లు, పీడీ (సి), లైబ్రేరియన్ల వేతనానికి అదనంగా రూ.18

తమ భూమి వీరాసత్ చేయడానికి లంచమా? తలకొండపల్లి ఎమ్మార్వో నిర్వాకం ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు కుటుంబం 10000 తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండల కేంద్రంలో గత సంవత్సర కాలం నుండి విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్ నాగార్జునను మంగళవారం ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. మండలంలోని అంతారం గ్రామానికి