Mahaa Daily Exclusive

రిజర్వేషన్లపైనే టెన్షన్.. -పంచాయతీల్లో పోటీపై ఆశావహుల్లో అలజడి -అనుకూలమా..ప్రతికూలమా అనే అంశంపై ఉత్కంఠ…!

ఆదిలాబాద్, మహా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పడంతా వీటిపైనే చర్చ సాగుతోంది. సెప్టెంబర్లోగా ఎన్నికలు పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం యంత్రాంగం ఇందుకు సన్నద్ధమవుతోంది. అప్పుడే పల్లెల్లోనూ

ప్రధానోపాధ్యాయురాలికి సన్మానం..!

ఆదిలాబాద్, మహా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కోలిపుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి పదవీ విరమణ పొందిన జయ- వేణు దంపతులను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సన్మానించారు. మంగళవారం పాఠశాలలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో

మెరుగైన సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందాలి -రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్..!

ఆదిలాబాద్, మహా సమాజంలో వైద్యులకు ప్రత్యేక స్థానం ఉందని, ఆ గుర్తింపును నిలబెట్టుకుంటూ నాణ్యమైన వైద్య సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ సూచించారు. డాక్టర్స్ డే ను

గ్రామాలు సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకోవాలి సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి -జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్…!

ఆదిలాబాద్, మహా పోలీసులు మీ కోసంలో భాగంగా గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలను ఏర్పర్చుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని

ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇసుక వేగంగా అందించాలి — మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..!

మంచిర్యాల, మహా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఇసుకను త్వరగా సరపర మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ భువన కార్యాలయంలో

ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ రాజర్శి షా..!

ఆదిలాబాద్, మహా జిల్లాలో ఈనెల 3 వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 2025-2026 ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్శి షా అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం లోని ఎస్టీయూ