Mahaa Daily Exclusive

పోలీసుల వాహన తనిఖీల్లో 72 వాహనాలు సీజ్ డి ఎస్ పి సూర్యనారాయణ..!

కాటారం, మహా : భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం కాటారం డిఎస్పి ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గంట గూడెం లో రెండు గంటలపాటు నిర్వహించిన వాహన తనిఖీల్లో 72

తాటి చెట్టు పైనుంచి జారిపడి గీత కార్మికుడి మృతి..!

రంగారెడ్డి జిల్లా మహా: ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పోల్కంపల్లిలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధి, పోల్కంపల్లి గ్రామ సమీపంలోని బొత్తల ఒంపు ప్రాంతంలో కల్లు గీసేందుకు తాటి చెట్టు

బాధిత కుటుంబానికి ఎల్ఓసి కాపీని అందజేసిన ఎమ్మెల్యే..!

వరంగల్ మహా; వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలు మండల పరిధిలోని వనమాలకనపర్తి చెందిన సింగారపు మొండయ్య కుమార్తె సింగారపు ప్రియాంజలి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న క్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్

వినతులను సకాలంలో పరిష్కరించాలి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..!

వరంగల్ మహా; వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన వినతులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఆర్ టి ఐ యాక్ట్,

ఆయిల్ పామ్ సాగులో రైతులను ప్రోత్సహించాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..!

హన్మకొండ మహా ; జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగులో రైతులను ప్రోత్సహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని

ఎంపీ బైరెడ్డి శబరిని అడ్డుకున్న టీడీపీ శ్రేణులు..!

AP: ఆత్మకూరు పర్యటనలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి చేదు అనుభవం ఎదురైంది. మాజీ మంత్రి ఏరాసుతో కలిసి ఎంపీ శబరి పర్యటించగా.. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు తెలియకుండా ఎలా

త్వరలో ‘ఎన్టీఆర్ బేబీ కిట్లు’ .. టెండర్లకు పిలుపు..!

AP: ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన మహిళలకు ప్రభుత్వం త్వరలో ఎన్టీఆర్ బేబీ కిట్లు అందించనుంది. 2016లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా.. గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఈ

మూడు దాడులు, ఆరు తప్పుడు కేసుల్లా ఏపీలో పాలన: అంబటి

మూడు దాడులు, ఆరు తప్పుడు కేసుల్లా ఏపీలో పాలన ఉందని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. శుక్రవారం అంబటి మాట్లాడుతూ.. “రెడ్‌బుక్‌ కోసం కొందరు అధికారులు పనిచేస్తున్నారు. మన్నవ సర్పంచ్‌ను

రెడ్ బుక్‌తో రాష్ట్రం రక్తమోడుతోంది: YS జగన్

ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా క్షీణించిందని, రెడ్‌బుక్, పొలిటికల్‌ గవర్నన్స్‌లతో రాష్ట్రం రక్తమోడుతోందని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘గుంటూరు జిల్లా మన్నవ దళిత సర్పంచి నాగమల్లేశ్వరరావును పట్టపగలే కొట్టి చంపేప్రయత్నం చేశారు. మాఫియా

స్వర్ణాంధ్ర-పీ4 లోగోను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు..!

AP: స్వర్ణాంధ్ర-పీ4 లోగోను సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. శుక్రవారం ఏపీ సచివాలయంలో సీఎం అధ్యక్షతన స్వర్ణాంధ్ర-పీ4 ఫౌండేషన్‌ తొలి జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. వివిధ స్థాయిల్లో పీ-4 అమలుపై రెండు కమిటీల