బి ఆర్ ఎస్ నాయకుని వ్యాఖ్యలు ఖండించిన టి జి ఈ జేఏసీ క్షమాపణ చెప్పాలని డిమాండ్..!

మహా భద్రాచలం చర్ల మండలం, సత్యనారాయణపురం తాలిపేరు ప్రాజెక్ట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీగా విధులు నిర్వహిస్తున్న తిరుపతి పై బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు రావులపల్లి రాంప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ
ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నిక ..!

నేలకొండపల్లి, జులై 7 మహా : మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటిని సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడు గా కొత్తకొండ వెంకటేశ్వరరావు, కార్యదర్శి గా మౌలానా, కోశాధికారి గా రామగిరి
ఆంధ్రలో అడుగుపెడితే అంతు చూస్తాం రామాలయం అధికారులకు పురుషోత్తమపట్నం భూముల ఆక్రమణ దారులు బెదిరింపులు ..!

రామాలయం భూమిలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోబోయిన అధికారులను ఆక్రమణ దారులు అడ్డుకోవడమే కాకుండా… ఆంధ్రలో అడుగుపెడితే అంతు చూస్తామని బెదిరించారని ఆలయ అధికారులు వాపోయారు. ఈ మేరకు సోమవారం రామాలయం అధికారులు ఒక వీడియో
ఘనంగా ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..!

తిరుమలాయపాలెం, మహా: మండల పరిధిలోని ఎర్రగడ్డ గ్రామంలో ఎమ్మార్పీఎస్ 31 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గోవింద సురేష్ మాదిగ జెండా ఆవిష్కరించారు.అనంతరం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక
జులై 9 న జరిగే సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయండి..!

కారేపల్లి, మహా : పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం పనిచేస్తూ కేంద్ర బిజెపి ఉద్యోగ కార్మిక కర్షక రైతాంగ హక్కులకు తీవ్ర నష్టం చేస్తుందని కార్మిక వర్గానికి నష్టదాయకమైన నాలుగు లేబర్ కోడలు వెంటనే రద్దు
ప్లాంటేషన్ పోడు వద్ద ఉద్రిక్తత పోడు సాగును అడ్డుకున్న ఫారెస్టు అధికారులు ప్లాంటేషన్ పోడును సందర్శించిన డీఎఫ్వో..!

కారేపల్లి, మహా : కారేపల్లి మండలం మాణిక్యారరాఎర్రబోడు ఊటవాగు సమీపంలోని ప్లాంటేషన్ పోడు లో సోమవారం ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. ప్లాంటేషన్ పోడుకు ప్రత్యామ్నాయం పోడు చూపుతామని 2020 సంవత్సరంలో 60 మంది పోడు
ఏర్రజెండా ఎగిరే సమయం వచ్చింది. * ప్రజాసంఘాలు బలోపేతమే కమ్యూనిస్టుల లక్ష్యం కొత్తగూడెం శాసనసభ్యుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు…!

కొణిజర్ల, మహా. “పేదల కోసం, ప్రజల హక్కుల కోసం కమ్యూనిస్టులు పోరాడటం చరిత్ర. ఇప్పుడు మళ్లీ అదే చరిత్రను ప్రజల సమక్షంలో తిరిగి రాసే సమయం వచ్చిందనీ కొత్తగూడెం శాసనసభ్యుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
కొణిజర్ల సిపిఐకు కొత్త నాయకత్వం. * మండల కార్యదర్శిగా గడల భాస్కర్ ఎన్నిక…!

కొనిజర్ల , మహా. కొణిజర్ల మండలంలోని తనికెళ్ల గ్రామంలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మండల మహాసభల్లో గడల భాస్కర్ ను మండల కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ సిద్దాంతాలను విశ్వసించే, సామాజిక
వెల్నెస్ సెంటర్ను ఆకస్మికంగా పరిశీలించిన డీఎంహెచ్ఓ..!

ఖమ్మం, మహా ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని వెల్నెస్ సెంటర్ను జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. బి. కళావతి బాయి అకస్మాత్తుగా సందర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ ద్వారా అందిస్తున్న సేవలను,
ఖేలో ఇండియా గేమ్స్ తెలంగాణలో నిర్వహించండి క్రీడాభివృద్దికి రూ.100 కోట్లు కేటాయించండి ఒలింపిక్స్లో రెండు గేమ్స్ తెలంగాణలో నిర్వహించండి కేంద్ర క్రీడల శాఖ మంత్రి మాండవీయకు సీఎం రేవంత్ వినతి..!

ఢిల్లీ, మహా : ఖేలో ఇండియా గేమ్స్-2026ను తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్. మాండవీయకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియాతో పాటు
