Mahaa Daily Exclusive

దలైలామాకు ‘భారతరత్న’ ఇవ్వాలి కేంద్రానికి అఖిలపక్ష ఎంపీల లేఖ..!

న్యూఢిల్లీ, మహా : టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను ప్రదానం చేయాలని పలు పార్టీలకు చెందిన ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంటు ఉభయ సభల సంయుక్త

రాష్ట్ర గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలసిన వరంగల్ సీపీ..!

హన్మకొండ మహా; కాకతీయ విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించే స్నాతకోత్సవానికి పాల్గొనేందుకు సోమవారం కాజీపేట నిట్ కళాశాల అతిధి గృహానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్

వనమే మనం మనమే మనం… ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: వనమే మనం, మనమే వనం అని పెద్దలు చెప్పారని, ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం

తెలంగాణ బీజేపీ నూతన రథసారధి కి శుభాకాంక్షలు డాక్టర్ వన్నాల వెంకట రమణ- రాష్ట్ర కార్యవర్గ సభ్యులు..!

వరంగల్ మహా; బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వెంకటరమణ అంతర్జాతీయ డాక్టర్స్ కాన్ఫిరెన్స్ లో భాగంగా వారం రోజుల విదేశీ పర్యటన ముగించుకొని సోమవారం హైదరాబాద్, నాంపల్లి లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో

ఫార్మా రైతులు ప్లాట్లను అమ్ముకోవద్దు జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: పారదర్శకంగా, వంద శాతం హక్కులతో ప్రభుత్వం ఫార్మా రైతులకు ఇంటి స్థలాలను అందజేస్తుందని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు ఇంటి స్థలాలను అందించాలని,

సోమవారం ప్రజావాణికి 62 ఫిర్యాదులు ఫిర్యాదులపై సత్వర పరిష్కారం తీసుకోవాలి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ

నేడు మండల పరిషత్ సమావేశం..!

కాటారం, మహా : మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11:30 గంటలకు మండల పరిషత్ ప్రత్యేక అధికారి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని ఎంపీడీవో అడ్డూరి బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి

రాష్ట్ర గవర్నర్ కు స్వాగతం పలికిన చైర్మన్లు, మేయర్, ఎమ్మెల్యేలు ..!

హన్మకొండ మహా; కాకతీయ విశ్వవిద్యాలయ 23వ స్నాత కోత్సవ వేడుక నిమిత్తం హనుమకొండ నగరానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

నవోదయ విద్యాలయాల నోటిఫికేషన్ కరపత్రం విడుదల చేసిన కలెక్టర్..!

భూపాలపల్లి మహా : నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అడ్మిషన్లు కరపత్రాన్ని ఆవిష్కరించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2026-27

టీబీ నిర్మూలనకు ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలి టీబీ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ..!

హన్మకొండ మహా; క్షయ (టీబీ) వ్యాధి నిర్మూలనకు పకడ్బందీ ప్రణాళికతో కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సూచించారు. సోమవారం