Mahaa Daily Exclusive

నోబెల్‌ శాంతి బహుమతికి ట్రంప్‌ను నామినేట్‌ చేసిన నెతన్యాహూ..!

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను 2026 నోబెల్‌ శాంతి బహుమతికి ప్రతిపాదించినట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమెన్ నెతన్యాహూ ప్రకటించారు. సోమవారం రాత్రి ఆయన ట్రంప్‌తో కలిసి వైట్‌హౌస్‌లో

వారి నిర్లక్ష్యమే.. విద్యార్థుల ఆందోళనకు కారణం: YS షర్మిల

AP: కడప ఆర్కిటెక్చర్ వర్సిటీ వద్ద ఇవాళ విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు APCC అధ్యక్షురాలు YS షర్మిల మద్దతు తెలిపారు. COA (కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్) అనుమతులు లేకుండా విద్యార్థులను ఎలా తీసుకున్నారని వర్సిటీ యాజమాన్యాన్ని

ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు..!

AP: పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనితో పాటు ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో అల్పపీడనం ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్ వైపు కదులుతుందని

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్‌పై అసదుద్దీన్ ఫైర్..!

కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చేసిన ట్వీట్‌పై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మైనార్టీలకే ఎక్కువ బెనిఫిట్స్, రక్షణలు ఉన్న ఏకైక దేశం ఇండియానే అని కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అవి తమ

మానవీయ కోణంలో భూసమస్యలను పరిష్కరించాలి: పొంగులేటి

TG: మానవీయ కోణంలో భూసమస్యలను పరిష్కరించాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని భూసమస్యలపై ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 40-50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములపై గిరిజనులకు హక్కులు కల్పించడానికి

సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదు: కేటీఆర్

TG: సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. “సీఎం నోరు విప్పితే దుర్భాషలే. రేవంత్ రెడ్డికి సీఎం

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి లోకేష్‌

AP: ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి నారా లోకేష్‌ వెల్లడించారు. సోమవారం నెల్లూరులోని బారాషహీద్‌ దర్గాను సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం సహకారంతో యూనివర్సిటీలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. సర్వేపల్లి

ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు: మంత్రి కోమటిరెడ్డి

TG: రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లను ప్రారంభించబోతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం

జగన్ పర్యటనలో 500 మందికి అనుమతి: ఎస్పీ

AP: చిత్తూరు జిల్లాలో జులై 9వ తేదీన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. జగన్ బంగారుపాళ్యం పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ

నేడు శ్రీశైలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి, 11 గంటలకు శ్రీశైలం చేరుకుని మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించి, జల