Mahaa Daily Exclusive

ఉక్రెయిన్‌పై 100కి పైగా డ్రోన్లతో భారీ దాడి చేసిన రష్యా..!

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ డ్రోన్ దాడి చేసింది. సోమవారం రాత్రి 100కు పైగా డ్రోన్లతో జరిగిన ఈ దాడిలో 11 మంది మృతి చెందగా, 80 మందికి పైగా గాయపడ్డారు. నివాస ప్రాంతాలనే

కీరవాణి తండ్రి శివశక్తి దత్త కన్నుమూత…!

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణికి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి, ప్రముఖ రచయిత శివశక్తి దత్త మృతి చెందారు. ఆయన పలు తెలుగు చిత్రాలకు పాటలు రాశారు. దేవుడి పాటల నుంచి దేశభక్తి

వాణిజ్య సముదాయాల కార్మికులను దోచుకునే జీవోను రద్దు చేయాలి సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ ..!

ఆదిలాబాద్, మహా వాణిజ్య సముదాయాల్లో పనిచేస్తున్న కార్మికుల పనిదినాన్ని 8గంటల నుండి 10 గంటలకు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 282 జీవోను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి

వినతులు సకాలంలో పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ రాజర్శి షా..!

ఆదిలాబాద్, మహా ప్రజల నుంచి వచ్చే వినతులను ఆయా శాఖల అధికారులు సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్శి షా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఫిర్యాదులు

బంద్ కు సీపీఎం సంపూర్ణ మద్దతు ..!

ఆదిలాబాద్, మహా కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల 9న తలపెట్టిన దేశ వ్యాప్త గ్రామీణ బంద్ కు సీపీఎం జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల

నోట్ పుస్తకాలు పంపిణీ ..!

మందమర్రి, మహా : ఒర్రెగడ్డ ప్రభుత్వ బాలుర పాఠశాలలోని విద్యార్థులకు సోమవారం లింగయ్య స్వచ్ఛంద సంస్థ నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, ఎంఈఓ దత్తు

కాటమయ్య రక్షా కిట్ల ద్వారా ప్రమాదాల నివారణ — మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..!

మంచిర్యాల, మహా : కాటమయ్య రక్షా కిట్ల ద్వారా గీతా కార్మికులకు 80 శాతం ప్రమాదాల నివారణ జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో

అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి — మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..!

మంచిర్యాల, మహా : ఆదివాసీలు, ఇతరులు అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో మంచిర్యాల డి.సి.పి.

మహిళా మేయర్‌కు అందని ఆహ్వానం.. గిరిజన సంఘాలు ఆగ్రహం…!

AP: నెల్లూరు గిరిజన మహిళా మేయర్ స్రవంతికి అవమానం జరిగింది. నిన్న నెల్లూరులో పర్యటించిన మంత్రి లోకేశ్.. వీఆర్ హైస్కూల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మేయర్ స్రవంతికి ఆహ్వానమే పంపలేదు. హైస్కూల్‌కు

రిమ్స్ పర్యవేక్షణ కు అధికారుల నియామకం..!

ఆదిలాబాద్, మహా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో మరింత మెరుగైన సేవలు, నిరంతర పర్యవేక్షణ కోసం అధికారులను నియమించారు. రిమ్స్ జనరల్ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ దీపక్ పుష్కర్, సూపర్ స్పెషాలిటీ