Mahaa Daily Exclusive

మహిళల పేరుతోనే సంక్షేమ పథకాలు అమలు: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి

మహిళల పేరుతోనే ఇందిరమ్మ రాజ్యంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం హన్వాడ మండలం బుద్దారంలో జరిగిన ఇందిరా మహిళాశక్తి సంబరాలకు హాజరయ్యారు.

పారదర్శకంగా కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణం: సంపత్

పారదర్శకంగా కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణం జరుగుతుందని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి ఇటీవల నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన

కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

కల్తీ కల్లు ఘటనపై కొల్లాపూర్ ఎమ్మెల్యే, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ ‘ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఎంతటి వారినైనా వదలం. కల్లు శాంపిల్

ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం: నరసింహారెడ్డి

ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవమేనని మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో బుధవారం అయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఫోన్

“నేను కొట్టినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు చేయాలి”: ఎంపీ రఘునందన్ రావు

బీజేపీ కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. నేను కొట్టినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు చేయాలని కాంగ్రెస్,

ఆర్ధిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య..!

జగిత్యాల జిల్లా మోతె గ్రామానికి చెందిన సంగేపు చందుకుమార్(22) ఆర్ధిక సమస్యలతో మనస్తాపానికి గురై ఈ నెల 6న గ్రామ శివారులో గడ్డి మందు తాగాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా

స్కూల్ ఎగ్గొట్టి.. డ్రగ్స్‌ తయారు చేస్తున్న సైన్స్ టీచర్లు..!

రాజస్థాన్, జోధ్‌పూర్‌లోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శ్రీగంగానగర్‌లో రహస్యంగా మాదకద్రవ్యాలను తయారు చేస్తున్న ప్రయోగశాల గుట్టురట్టు చేశారు. స్కూల్ టీచర్లే ప్రాణాంతకమైన మాదకద్రవ్య పదార్థం మెఫెడ్రోన్ తయారు చేస్తున్నారని వెల్లడైంది. 780 గ్రాముల మాదకద్రవ్యాలతో

త్వరలో ఆదర్శ రైతుల ఎంపిక: ఛైర్మన్ కోదండరెడ్డి

TG: రాష్ట్రంలో విత్తన కంపెనీలను కట్టడి చేసేందుకు త్వరలో కొత్త విత్తన చట్టం రాబోతుందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి తెలిపారు. తెలంగాణలో మళ్లీ ఆదర్శరైతు వ్యవస్థను తెస్తున్నామని చెప్పారు.

బస్వాపురం లో ఆశ కార్యకర్త మృతి..!

తల్లాడ మండలం బస్వాపురం గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త మోదుగు సులోచన (49) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి

మణుగూరు లో నేడు ఎమ్మెల్యే పాయం పర్యటన..!

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం మణుగూరు మండలంలో పర్యటించనున్నారు. తిర్లాపురం, రామానుజవరం, సాంబయిగూడెం గ్రామాల్లో సీసీ రోడ్లు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం అశ్వాపురంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సులో పాల్గొంటారు.