రోడ్డు ప్రమాదం, చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ మృతి ..!

రోడ్డు ప్రమాదం, చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ మృతి మందమర్రి, మహా : మందమర్రి పోలీస్ స్టేషన్ అందుగుల పేట పంచాయితీ పరిధిలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గోమాస తిరుపతి (29)
గత పదేళ్లలో నిధులు ఖాళీ అయ్యాయి.. కానీ నీళ్లు రాలేదు: రేవంత్

TG: గోదావరి, కృష్ణా జలాలపై సిఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ వాళ్ళు వరద జాలాలను వాడుకుంటా మంటున్నారాని.. అలాంటప్పుడు వరద జలాలు, నికర జలాలను రంగారెడ్డి, నల్గొండకు తీసుకెళ్తే మీకు అభ్యంతరం ఏంటని
విశాఖకు మరో దిగ్గజ ఐటీ సంస్థ..!

విశాఖ వేదికగా మరో దిగ్గజ ఐటీ సంస్థ భారీ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఏఎన్ఎస్ఆర్ సంస్థ మధురవాడ ఐటీ క్లస్టర్లో అత్యాధునిక జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ను స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
జగన్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకోవాలని చూసింది: ఎంపీ అవినాష్రెడ్డి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకోవాలని చూసిందని ఎంపీ అవినాష్రెడ్డి ఆరోపించారు. మామిడి రైతులను రాకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆయన వెల్లడించారు. అంతమంది బలగాలు వచ్చినా ప్రజలు, రైతులు ఆగలేదని ఎంపీ
రాజధాని రైతులు కోరినట్లే ప్లాట్లు: మంత్రి నారాయణ

AP: పెనుమాకలో రాజధాని ప్రాంతానికి చెందిన రైతులతో మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సమావేశమయ్యారు. భూసమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన రైతులకు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్ల కేటాయింపుపై చర్చించారు. దీనిపై రైతులు కూడా
అమరావతిలో భూముల్లేని పేద కుటుంబాలకు పెన్షన్: హోంమంత్రి అనిత

AP: రాజధాని అమరావతిలో భూముల్లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భూముల్లేని 1,575 పేద కుటుంబాలకు పెండింగ్ లో ఉన్న పెన్షన్ ను కొనసాగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని హోంమంత్రి వంగలపూడి
ఆధార్ ఫస్ట్ గుర్తింపు కాదు: UIDAI సీఈవో

బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమోదయోగ్యమైన గుర్తింపు పత్రాల జాబితా నుంచి ఆధార్ను మినహాయించాలనే అంశంపై వివాదం కొనసాగుతోంది. దీనిపై స్పందించిన UIDAI CEO భువనేశ్ కుమార్.. ఆధార్ ఎప్పుడూ మొదటి గుర్తింపు పత్రం
నేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టు…!

భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ 1-1తో సమంగా కొనసాగుతుండగా, నేడు లార్డ్స్ మైదానంలో 3వ టెస్టు ప్రారంభం కాబోతుంది. టీమిండియా బర్మింగ్హామ్లో మంచి ప్రదర్శన ఇచ్చింది. ఇక్కడా విజయం సాధిస్తే 2–1తో దూసుకుపోయి సిరీస్ గెలుచుకునే
బ్రెజిల్పై 50% సుంకం విధించిన ట్రంప్..!

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోను వేధిస్తున్నారని.. అందుకే బ్రెజిల్పై 50% సుంకం విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అలాగే బ్రెజిల్ అధ్యక్షుడు లూలా “ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదు” అని చెప్పడం కూడా
