రాష్ట్రంలో డ్రగ్స్ డోర్ డెలివరీ జరుగుతోంది: వరుదు కల్యాణి

AP: రాష్ట్రంలో డ్రగ్స్ డోర్ డెలివరీ జరుగుతోందని, కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయని ఎమ్మెల్సీ, వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి ఆరోపించారు. హోంమంత్రి నివాసం
చంపేస్తామంటూ కేంద్ర మంత్రికి బెదిరింపులు..!

కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ను చంపేస్తానంటూ ఓ దుండగుడు బెదిరించాడు. చిరాగ్ను హతమారుస్తామంటూ ‘టైగర్ మెరాజ్ ఇడిసి’ అనే పేరుతో ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టారని పార్టీ ప్రతినిధి రాజేశ్ భట్ ఎక్స్ వేదికగా తెలిపారు. బీహార్లో
1300 మంది అధికారులను ఉద్యోగం నుంచి పీకేస్తున్న ట్రంప్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ఉద్యోగాలపై ఉక్కుపాదం మోపడం స్టార్ట్ చేశారు. ఇప్పటికే విదేశాంగ శాఖలో 1300 మంది ఉద్యోగులకు తొలగింపు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. వీరిలో 1,107 మంది సివిల్
జిల్లా ఇంచార్జ్ ఆధ్వర్యంలో రాజ్యంగ పరిరక్షణ ర్యాలీ ..!

ఆదిలాబాద్, మహా : ఆదిలాబాద్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఇంచార్జి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ముఖ్య నేతలు కార్యకర్తలు సమావేశ
ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవం ..!

మందమర్రి, మహా : ప్రపంచ జనాభా దినోత్సవం మందమర్రి పట్టణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రోగ్రాం అధికారి డాక్టర్ కృపా బాయ్, డాక్టర్
పారిశుద్ధ్య కార్మికులకు పిపిఈ కిట్స్ అందజేసిన కార్పొరేటర్ ..!

వరంగల్ మహా; వరంగల్ తూర్పు నియోజకవర్గం 27 వ డివిజన్ కార్పొరేటర్ చింతాకు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం రుద్రమాంబ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న
విద్యార్థులకు చదువుతోపాటు నాన్యమైన భోజనం ఇవ్వాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ..!

కాటారం, మహా : విద్యార్థులకు చదువుతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శుక్రవారం కాటారం మండలం, దామెరకుంట లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల,
శ్రీ రంగనాయక స్వామి ఆలయ భూముల అన్యాక్రాంతం పై ఫిర్యాదు ..!

వరంగల్ మహా; వరంగల్ తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ లోని దేశాయి పేట లో గల ప్రాచీన ప్రసిద్ధిగాంచిన శ్రీ రంగనాయక స్వామి దేవాలయానికి చెందిన దేవుడి మాన్యానికి సంబంధించిన 19 ఎకరాల 19
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం పార్టీలకు అతీతంగా డివిజన్ల కు నిధులు కేటాయిస్తున్నాం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని ..!

హన్మకొండ మహా; ప్రజా పాలనలో భాగంగా గెలిచిన నాటి నుంచి ప్రతి రోజు రెండు డివిజన్ లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
కోటి మంది మహిళలను కోటిశ్వరులను చెయ్యడమే ప్రభుత్వ లక్ష్యం మహిళా స్వయం ఉపాధి సంఘాలకు 2.40 కోట్ల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే నాయిని..!

హన్మకొండ మహా; కాజీపేట్ ఫాతిమా నగర్ లోని బాల వికాస భవనంలో మెప్మా ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
