Mahaa Daily Exclusive

ప్రజలకు కుటుంబ నియంత్రణ పై అవగాహన కల్పించాలి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ అప్పయ్య …!

హన్మకొండ మహా; ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం హనుమ కొండ లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సమావేశ మందిరంలో డాక్టర్ మంజుల ప్రోగ్రాం అధికారి మాతా శిశు సంక్షేమం అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి

తప్పిపోయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించ్చిన పోలీసులు సుబేదారి ఇన్స్పెక్టర్ యం రంజిత్ కుమార్ ..!

హన్మకొండ మహా; తాడిచర్ల మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కు చెందిన ఉల్లిగంటి. సంపత్ కుమార్తె అయిన శ్రీ నిత్య 9 సంవత్సరాలు హనుమకొండ హంటర్ రోడ్ లో గల టిజిఎస్యూఆర్ఎస్ సోషల్ వెల్ఫేర్

నూతన స్వచ్ఛ ఆటోలను ప్రారంభించిన కార్పొరేటర్ ..!

వరంగల్ మహా; గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అందించిన స్వచ్ఛ ఆటోలను శుక్రవారం 21వ డివిజన్ లో చెత్త సేకరణ చేసే కొత్త నూతన స్వచ్ఛ ఆటో వాహనాలకు కొబ్బరికాయ కొట్టి స్థానిక

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏసీ ప్రెస్ మీట్ హాల్ ప్రారంభం..!

హన్మకొండ మహా; గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ మొదటి అంతస్తులో ఆధునీకరించిన ప్రెస్ మీట్ హాల్ ను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు శుక్రవారం ప్రారంభించారు. ప్రెస్ మీట్ కోసం

సమాజం మార్పులో విద్యార్థులు భాగస్వాములు కావాలి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: సమాజ మార్పులో విద్యార్థులు సైతం భాగస్వాములు కావాలని రాష్ట్ర మహిళా చైర్మన్ నేరెళ్ల శారద అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఎస్టీ వసతి గృహంలో

ప్రజలకు కొండంత అండ ఎర్రబెల్లి దయాకర్ రావు..!

వరంగల్ మహా; హనుమకొండ జిల్లాలోని ఐనవోలు మండలం కొండపర్తి గ్రామానికి చెందిన కారు స్వప్న ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారి నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి

సిజె జస్టిస్ గవాయ్ కు ఘన స్వగతం రాష్ట్ర సి.ఎస్, డీజీపీలు..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: సుప్రీం కోర్ట్ సి.జె. జస్టిస్ గవాయ్ కు రాష్ట్ర సిఎస్ బిజెపిలో ఘన స్వగతం పలికారు. రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన భారత సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్

గురు సామానులను సన్మానించిన బిజెపి నేతలు గందె నవీన్ కుమార్ ..!

వరంగల్ మహా; భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో గురుపూర్ణిమ కార్యక్రమాలలో భాగంగా రెండవ రోజు వరంగల్ చౌరస్తా లోని కె కన్వెన్షన్ హాల్ లో గురుపూర్ణిమ కార్యక్రమ జిల్లా కన్వీనర్ బిజెపి

మాటిచ్చాడు.. నెరవేర్చాడు….!

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు బీసీ సంఘం నాయకులు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య

పదవి ముఖ్యం కాదు ప్రజాసేవే లక్ష్యం పదవి రాకున్నా ప్రజాసేవకు అంకితం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసి రికార్డులను తారుమారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. మంత్రి పదవి వచ్చినా రాకున్నా ప్రజాసేవకు అంకితం