Mahaa Daily Exclusive

బీసీ ఏ లో వారిని చేరిస్తే గంగపుత్రులకు అన్యాయం..!

ఆదిలాబాద్, మహా బిసి- ఏ కేటగిరీలో ఇతర కులాలను చేర్చి గంగపుత్రులను అన్యాయం చేసేలా ప్రభుత్వం కుట్రలు చేస్తోందని గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ఎల్లుల భోజన్న డిమాండ్ చేశారు. బిసి ఏ లో కొత్తగా

అర్జీలను తక్షణమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ రాజర్శి షా..!

ఆదిలాబాద్, మహా ప్రజల నుంచి అర్జీలను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్శి షా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరం లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి

డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలి కలెక్టరేట్ ఎదుట అధ్యాపకుల ధర్నా..!

ఆదిలాబాద్, మహా డిగ్రీ కళాశాలలు ప్రారంభమై 40 రోజులైనా డిగ్రీ గెస్ట్ లెక్చరర్ లను రెన్యువల్ చేయకుండా కాలయాపన చేయడంతో అధ్యాపకులు, విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోందని డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర

అంగన్వాడీలను బిఎల్ ఓ విధుల నుండి మినహాయించాలి సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్..!

ఆదిలాబాద్, మహా అంగన్వాడి టీచర్లకు అదనపు పనులతో పాటు బిఎల్ఓ విధుల నుంచి మినహాయించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ &

బదిలీలు, పదోన్నతుల షెడ్యూ ల్ వెంటనే ప్రకటించాలి పీఆర్టీయూ టీ ఎస్ జిల్లా అధ్యక్షులు కృష్ణకుమార్..!

ఆదిలాబాద్, మహా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ను వెంటనే చేపట్టాలని పి ఆర్ టీ యూ టీ ఈ జిల్లా అధ్యక్షులు కొమ్ము కృష్ణ కుమార్ డిమాండ్ చేశారు. సంఘం సభ్యత్వ నమోదు

చిగురుమామిడి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బోనాలు..!

చిగురుమామిడి మండల కేంద్రంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ తల్లి బోనాలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. మహిళలు బోనాలతో శ్రీ పోచమ్మ తల్లి గుడికి తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రజలు

కరీంనగర్అ లో ట్టహాసంగా ఆల్ ఇండియా చెస్ పోటీలు ప్రారంభం..!

కరీంనగర్ జిల్లా వేదికగా జీనియస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో డెమోక్రటిక్ చెస్ ఫెడరేషన్ సహకారంతో 3వ ఆల్ ఇండియా జూనియర్, ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు దేశంలోని

కౌశిక్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరుతారు: ప్రణవ్

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓ అవకాశవాదని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ ఆదివారం అన్నారు. ఓ వైపు బీజేపీని విమర్శిస్తూనే మరోవైపు వారితో దోస్తానా చేస్తున్నాడని ఆరోపించారు. అతని తీరు

హుజూరాబాద్ లో జాబ్ మేళా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రోత్సాహంతో ఈనెల 21న గ్రాండ్ జాబ్ మేళా-2025 నిర్వహించనున్నారు. హుజురాబాద్లోని సిటీ సెంటర్లో ఆ రోజు ఉ. 10 గంటల నుంచి సా. 6 గంటల వరకు

కోనసీమ జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అనుమతులు..!

AP: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అల్లవరం మండలం ఓడలరేవు సమీపంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అనుమతులు లభించాయని అమలాపురం ఎంపీ గంటి హరీశ్