Mahaa Daily Exclusive

కమలహాసన్ అంత మేధావిని కాదు: రజనీకాంత్

ఎస్. వెంకటేశన్ రచించిన వేల్పారి పుస్తకానికి వస్తున్న విశేష స్పందనను పురస్కరించుకుని చెన్నైలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. “ఇలాంటి

హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక విద్యార్థిని ఆత్మహత్య..!

TG: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని బీసీ బాలికల గురుకుల హాస్టల్‌లో ఐదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్‌కు చెందిన బాలికను ఆదివారమే తలిదండ్రులు హాస్టల్‌లో చేర్పించారు. హాస్టల్‌లో ఉండటం బాలికకు ఇష్టంలేకున్నా

ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేలి నలుగురికి గాయాలు..!

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ధన్గోల్-భందేపాల గ్రామాల మధ్య అటవీప్రాంతంలో సోమవారం మందుపాతర పేలింది. పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి నలుగురు గ్రామస్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి

బొబ్బిలి వీణకు అరుదైన గౌరవం..!

AP: బొబ్బిలి వీణకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వ ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ODOP)’ కార్యక్రమం కింద విజయనగరం జిల్లా బొబ్బిలి వీణను ఎంపిక చేశారు. ODOP అవార్డును జిల్లా కలెక్టర్

అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..!

AP: అన్నమయ్య జిల్లాలో రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపై మామిడి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా

పదేళ్లలో BRS ప్రభుత్వం ఒక్క రేషన్‌ కార్డు ఇవ్వలేదు: పొంగులేటి

TG: పదేళ్లలో BRS ప్రభుత్వం ఒక్క రేషన్‌ కార్డు ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చా తాము 3.54 లక్షల రేషన్ కార్డులు

రైతులు ఆర్గానిక్‌ వ్యవసాయంపై దృష్టి పెట్టాలి: మంత్రి నాందెడ్ల

AP: రాష్ట్రంలోని రైతులు ఆర్గానిక్‌ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని మంత్రి నాందెడ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం తెనాలిలో మంత్రి నాదెండ్ల మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం రైతులను కనీసం పట్టించుకోలేదని పేర్కొన్నారు. రైతులకు

పేర్ని నాని వీడియోతో వైసీపీ కుట్రలు భగ్నం: మంత్రి కొల్లు

AP: మాజీ మంత్రి పేర్ని నాని వీడియోతో వైసీపీ కుట్రలు భగ్నమయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. గుడివాడలో సభ పేరుతో కులాల మధ్య అలజడులు సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారని

వచ్చే నెల నుంచి చేనేతలకు ఉచిత కరెంట్: మంత్రి సవిత

AP: చేనేత కార్మికులకు మంత్రి సవిత శుభవార్త అందించారు. ఆగస్టు 7వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేనేత కూలీలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పవర్ లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచితంగా

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు..!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, మాన్సుఖ్ మాండవీయ తదితరులను కలిసే అవకాశం