Mahaa Daily Exclusive

ఈ నెల 17 నుంచి ఏపీకి భారీ వర్ష సూచన..!

AP: ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే

ఈ నెల 17న IIIT రెండో విడత కౌన్సెలింగ్..!

AP: రాష్ట్రంలోని నాలుగు IIITల్లో మిగిలిన సీట్లకు ఈ నెల 17న రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ తెలిపారు. ఎంపిక చేసిన విద్యార్థులకు సమాచారం పంపించామన్నారు.

అన్నమయ్య జిల్లా రోడ్డు ప్రమాదంపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి..!

AP: అన్నమయ్య జిల్లాలోని రెడ్డిచెరువు కట్టపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ‘రోడ్డు ప్రమాదంలో రైల్వేకోడూరు శెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన

తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ..!

వారాంతపు సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, నారాయణగిరి షెడ్లు నిండిపోయి, క్యూలైన్లు రింగు రోడ్డుకు 2 కిలోమీటర్ల వరకూ సాగాయి. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 16

న్యాయం కావాలంటూ నల్ల చొక్కా ధరించి విజయ్ నిరసన..!

తమిళనాడులో కస్టడీ మృతిపై జరుగుతున్న తీవ్ర నిరసనలలో నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ పాల్గొన్నారు. చెన్నైలో జరిగిన నిరసనలో విజయ్ నల్ల చొక్కా ధరించి “సారీ కాదు, మాకు న్యాయం కావాలి”

పాకిస్థాన్‌ గడ్డపై ‘రామాయణం’ గాథ…!

డిజిటల్ యుగంలో పౌరాణిక నాటకాల పట్ల ఆసక్తి తగ్గుతున్న వేళ, పాకిస్థాన్‌ కరాచీలో ఓ నాటక బృందం ‘రామాయణం’ను రంగస్థల నాటకంగా ప్రదర్శించింది. ‘మౌజ్’ బృందం రూపొందించిన ఈ నాటకాన్ని మొత్తం పాకిస్థానీయులే ప్రదర్శించారు.

సర్వేయర్‌ హత్య కేసులో వెలుగులోకి కొత్త విషయాలు..!

TG: సర్వేయర్‌ తేజేశ్వర్‌ హత్య కేసులో పలు విషయాలు వెలుగుచూస్తున్నాయి. ‘తిరుమలరావు ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఐశ్వర్య పరువుపోతుందని తేజేశ్వర్‌ని పెళ్లి చేసుకుంది. భర్త తేజేశ్వర్, వారి కుటుంబసభ్యులకు అనుమానం రాకుండా తిరుమలరావు వాయిస్‌ ఛేంజర్‌

పదికి చేరిన ‘కల్తీ కల్లు’ మృతుల సంఖ్య!

TG: కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పదికి చేరింది. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై నిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన ఆసోది కురుమయ్య(59) ఈ నెల 10న చికిత్స పొందుతూ మరణించారు. ఆయన అంత్యక్రియలు

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి: భవిష్యవాణి

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాల్లో భాగమైన ‘రంగం’ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చేస్తూ, దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడే భారం తనదేనని చెప్పారు. ఈ ఏడాది వర్షాలు బాగా పడతాయని,

జగన్‌ను భూస్థాపితం చేయడం చంద్రబాబు తరం కాదు: పేర్ని నాని

AP: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను భూస్థాపితం చేయడం సీఎం చంద్రబాబు తరం కాదని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. జగన్‌ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు అంటున్నారని మంత్రి తెలిపారు.