Mahaa Daily Exclusive

చంద్రబాబు, పవన్ ప్రజలను మోసం చేశారు: బొత్స

AP: విజయనగరంలో ఓ ప్రయివేటు ఫంక్షన్ హాల్ లో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో ఇచ్చిన మాట

విద్యుత్ చార్జీలు పెంచే ప్రసక్తే లేదు: మంత్రి గొట్టిపాటి

AP: కడప జిల్లా బద్వేల్‌లో ఆదివారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. అక్కడ విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే

అధికారంలోకి వచ్చాక రప్పా.. రప్పా చేస్తా: MLC అరుణ్‌కుమార్‌

AP: వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచిన వెంటనే ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తామని, కూటమి నాయకులు, అధికారులను తమ కార్యకర్తల ఇంటివద్దకే తీసుకెళ్లి రప్పా, రప్పా చేస్తానని MLC అరుణ్‌కుమార్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.