Mahaa Daily Exclusive

సెలూన్ షాప్ ప్రారంభం..!

టేకులపల్లి – మహా : టేకులపల్లి మండల కేంద్రం బోడు ఎక్స్ రోడ్డు నూతన హంగులతో ఏర్పాటు చేసిన సంతోష్ హెయిర్ స్టైల్స్ సెలూన్ షాప్ ప్రారంభోత్సవానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం

జగదీష్ రెడ్డి.. ఖబర్దార్.. నోరు అదుపులో ఉంచుకో విలేకర్ల సమావేశంలో మండిపడిన పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ..!

కూసుమంచి, జులై 16, మహా: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. బుధవారం కూసుమంచి

దళితులు భూమిలో ఫెన్సింగ్ రాళ్లు విరగగొట్టినందుకు నలుగురు పై కేసు నమోదు..!

చింతకాని,జూలై16(మహా: చింతకానిమండల పరిధిలో నేరడ గ్రామానికి చెందిన పెరిక వెంకటేశ్వర్లు, తండ్రి మదర్, పెరిక.చిన్న గోవిందరావు తండ్రి ముత్తయ్య, పెరిక వెంకటి తండ్రి నాగయ్య, పెరిక. వెంకయ్య తండ్రి మదర్. అనే దళితులకు సంబంధించిన

సిపిఐతో నా అనుబంధం కొనసాగుతుంది -అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో సిపిఐకి ప్రాధాన్యత -వైరా శాసన సభ్యులు రాందాస్ నాయక్..!

ఖమ్మం , మహా . 30 ఏళ్లుగా సిపిఐతో తనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తాను ఎక్కడ ఉన్నా సిపిఐతో తన అనుబంధం కొనసాగుతుందని వైరా శాసన సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్

పి.హెచ్.సీలకు 100% టార్గెట్ లక్ష్యం * డాక్టర్లపై కళావతి బాయి కఠిన హెచ్చరిక * జిల్లాలో ఆరోగ్య కేంద్రాల పనితీరు సఫలీకృతం కావాలి..!

ఖమ్మం, మహా. పి.హెచ్.సీల పనితీరు ఇకపై ‘పూర్తిస్థాయిలో’ ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. బి. కళావతి బాయి అధికారులకు తేల్చిచెప్పారు. ఖమ్మం డివిజన్‌కు చెందిన పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో మినీ

ప్లాంటేషన్‌ పోడులో ఘర్షణ ఫోరెస్టు వర్సెస్‌ పోడుదారులు గుడిసె ను తొలగింపుకు ఫారెస్టు యత్నం అడ్డుకున్న పోడుదారులు ..!

కారేపల్లి, మహా : కారేపల్లి మండలం మాణిక్యారరాఎర్రబోడు ఊటవాగు సమీపంలోని ప్లాంటేషన్‌ పోడు లో పోడుదారులు, ఫారెస్టు అధికారుల మధ్య బుధవారం ఘర్షణ జరిగింది. పోడులో పోడుదారులు వేసుకున్న గుడిసెలను తొలగించే క్రమం ఇరువర్గాల

నిజాయితీతో ప్రజలకు సేవలందించి ఉన్నత స్థాయికి ఎదగాలి…. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి..!

ఖమ్మం,మహా. నిజాయితీతో ప్రజలకు సేవలందించి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సి‌ఎస్సి శిక్షణ పొందుతున్న ఎస్.హెచ్.జి. మహిళలకు సూచించారు. ఖమ్మం ఐ.టి. హబ్ లో నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి

నేడు కూసుమంచిలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు మహిళలకు రూ.6.56 కోట్లకు చెక్కులు పంపిణి పంపిణి చేయనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ..!

తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.6,56,90,0097 కు సంబంధించిన చెక్కులను పంపిణి చేస్తున్నట్లు కూసుమంచి ఏపీఎం

పల్లా రాజేశ్వరరెడ్డిని పరామర్శించిన వనమా రాఘవ ..!

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 16 (మహా): జనగామ శాసనసభ్యులు బి ఆర్ ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గత కొద్ది కాలం క్రితం ప్రమాదవశాత్తు గాయాలపాలై విశ్రాంతి తీసుకుంటున్న

ఓటు అడిగే హక్కు కాంగ్రెస్‌కే ఉంది ఎన్నికలకు సమాయత్తం కండి – డీసీసీ అధ్యక్షులు, వైరా ఎమ్మెల్యే ..!

కారేపల్లి, మహా : ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ ఇందిరమ్మ సంక్షేమ పాలనను అందిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి స్ధానిక సంస్ధల ఎన్నికలలో ఓటు అడిగే హక్కు ఉందని డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, వైరా