ఆగస్టు 20లోగా స్కూళ్లకు కొత్త టీచర్లు: సీఎం చంద్రబాబు

AP: మెగా DSC తుది ఫలితాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 20లోగా 16,500 మంది కొత్త టీచర్లు బడులకు వస్తారని ఆయన స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో ఒక్క టీచరుని
అక్రమ అరెస్టులకు పాల్పడింది నువ్వే జగన్: శాప్ ఛైర్మన్

AP: రాష్ట్రంలో అక్రమ అరెస్టులకు పాల్పడింది వైసీపీ అధినేత జగనే అంటూ శాప్ ఛైర్మన్ రవినాయుడు మండిపడ్డారు. తమ పార్టీ శ్రేణులపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్న జగన్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
రాయుడు హత్యతో నాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే

AP: జనసేన కార్యకర్త రాయుడు హత్య కేసులో, ఆ పార్టీ సస్పెండెడ్ నేత వినుత విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. రాజకీయ కోణంలో తనపై
పోలవరం, బనకచర్ల మీద చంద్రబాబుకు అసలు ఇంట్రెస్ట్ లేదు: అంబటి

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. “పోలవరం, బనకచర్ల మీద చంద్రబాబుకు అసలు ఆసక్తి లేదు. ఆయనకు ఉన్న ఇంట్రెస్ట్ అంతా కమీషన్లు తీసుకువాలనే. ప్రజలను మోసం చేయడానికే
సీఎం చంద్రబాబు, పవన్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు: ఎమ్మెల్సీ బొత్స

AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. వారిద్దరూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ప. గో జిల్లాలో పర్యటించిన ఆయన..
గాలి భానుప్రకాష్ను సస్పెండ్ చేయాలి: వరుదు కళ్యాణి

AP: మాజీ మంత్రి రోజాపై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఫైర్ అయ్యారు. రోజాపై ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తూ
ఇతర మతస్థుల ఎస్సీ రిజర్వేషన్లు రద్దు: సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే అర్హులని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఇతర మతస్థులు తప్పుడు ఎస్సీ సర్టిఫికెట్లతో రిజర్వేషన్లు పొందితే వాటిని రద్దు చేస్తామని చెప్పారు.
నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం..!

AP: ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో శుక్రవారం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ నెల 21వ తేదీ నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీడీపీపీ సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ
ముందు అన్యమతస్థులకు ఇచ్చిన భూమిని స్వాదీనం చేసుకోండి రైతులపై దాడులుచేస్తే సహించం సాదుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ..!

మహా భద్రాచలం వివాదాస్పదంగా ఉన్న భద్రాద్రి రామాలయం భూములను ఆనందాశ్రమ పీఠాధిపతి, సాధు పరిషత్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ పరిశీలించారు. అనంతరం పురుషోత్తమపట్నం గ్రామస్థులు ఏర్పాటు చేసిన ప్రత్యేక
ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ను జిల్లా మహాసభలు ఆహ్వానించిన టియుడబ్ల్యుజె ఐజెయు జర్నలిస్టులు..!

వైరా, మహా. ఈనెల 24న వైరాలో శబరి గార్డెన్ లో జరిగే టి యు డబ్ల్యూజే ఐజేయు జిల్లా మహాసభలకు వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ను వైరా జర్నలిస్టులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
