Mahaa Daily Exclusive

టీడీపీ నేత శేషగిరిరావు గుండెపోటుతో మృతి..!

AP: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేట్ గ్రామానికి చెందిన TDP నేత నంబూరి శేషగిరిరావు గుండెపోటుతో మృతి చెందారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆయన

హైదరాబాద్ అన్ని భాషల్ని స్వాగతిస్తుంది: సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హిందీ ఇంపోజిషన్‌పై స్పందిస్తూ.. “హైదరాబాద్ అన్ని భాషల్ని స్వాగతిస్తుంది” అనే నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించారు. భాష, మతం, కులం, స్థితిగతులతో సంబంధం లేకుండా అందరిని ఆహ్వానించేందుకు ఇచ్చిన ఈ

పాతబస్తీ ఎవరి జాగీర్ కాదు: బండి సంజయ్

లాల్‌దర్వాజ బోనాలు సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “పాతబస్తీ ఎవరి జాగీర్ కాదు. భాగ్యలక్ష్మీ అమ్మవారి పాదాల వద్ద ‘జై శ్రీరామ్’ అని గర్జించిన సమాజమే నా హిందూ

సిబ్బందితో మసాజ్ చేయించుకుంటున్న హెచ్‌ఎం ..!

కర్ణాటకలోని కలబురగి జిల్లా యాద్రామిలోని కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూల్‌లో జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పాఠశాల హెచ్ఎం విజయశ్రీ పాటిల్ సిబ్బందితో వ్యక్తిగత పనులు చేయించుకుంటున్నారు. క్లాస్ రూమ్‌లోనే మహిళా సిబ్బందితో ఆమె

బనకచర్ల ప్రాజెక్ట్‌పై జనసేన MP కీలక వ్యాఖ్యలు..!

AP: బనకచర్ల ప్రాజెక్టు విషయంపై జనసేన ఎంపీ బాలశౌరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన బనకచర్ల పూర్తైతే రాష్ట్రానికి భారీగా లాభం కలుగుతుందన్నారు. ఇలాంటి ప్రాజెక్టులకు అడ్డు పడాల్సిన అవసరం

లిక్కర్ స్కామ్ కేసులో మరిన్ని విషయాలు బయటికి వస్తాయి: విష్ణు కుమార్ రాజు

AP: లిక్కర్ స్కాం విషయంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని, ఇంకా భారీ మోతాదులో అవినీతి బయటపడే అవకాశముందని పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు

రాజమండ్రి సెంట్రల్‌ జైలు దగ్గర హైటెన్షన్‌..!

AP: రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కొద్దిసేపట్లో జైలుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వైసీపీ

మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నాం: విడదల రజిని

వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై మాజీ మంత్రి విడదల రజిని స్పందించారు. ‘మిథున్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారు. ఆయన అరెస్టును

ఎమర్జెన్సీ రద్దయిన రోజే నా ఇంటర్వ్యూ: జైశంకర్

ఎమర్జెన్సీ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు.ఎమర్జెన్సీ ఎత్తివేసిన 1977 మార్చి 21వ తేదీనే తాను UPSC ఇంటర్వ్యూకు హాజరైనట్లు ఆయన తెలిపారు. ‘ఆ రోజు నేనే మొదటి అభ్యర్థిని కావడంతో, 1977 ఎన్నికల

న్యూడ్ ఫోటోలు నా కొడిక్కి పంపించారు: మాజీ మంత్రి రోజా

AP: మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ‘నేను నా కొడుకు ఉన్న ఫొటోలను న్యూడ్ గా చేసి నా కొడిక్కి పంపించారు. డిప్యూటీ