కడప జైలులో ఐదుగురు జైలు సిబ్బంది సస్పెండ్..!

కడప జిల్లా కేంద్ర కారాగారంలో ఐదుగురు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఖైదీలకు మొబైల్ ఫోన్లు సరఫరా చేస్తున్నారని వచ్చిన ఆరోపణలపై జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్తోపాటు ముగ్గురు వార్డర్లను జైళ్ల
కీరవాణి మ్యూజిక్ లేకపోతే HHVM సినిమా లేదు: పవన్

కీరవాణి మ్యూజిక్ లేకపోతే ‘హరి హర వీరమల్లు’ సినిమా లేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన HHVM సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో పవన్ మాట్లాడుతూ..”ఎప్పటికైనా మంచి సినిమా చేయాలని కోరుకున్నా. సరిగ్గా ఆ
రీమేక్లు చేస్తావని తిడతారు.. నాకు బడా డైరెక్టర్లు లేరు: పవన్

తాను చిత్ర పరిశ్రమకుకు వచ్చి దాదాపు 30ఏళ్లు అవుతోందని.. అప్పటి నుంచి ఇప్పటికి వయసు పెరిగిందేమో కానీ, గుండెల్లో చేవ మాత్రం చావలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. “ప్రధాని నుంచి అందరూ నాకు తెలుసు.
బంగ్లాదేశ్లో విమాన ప్రమాదం.. సాయం చేసేందుకు సిద్ధం: ప్రధాని మోదీ

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత్ అండగా ఉంటుందని, అన్నివిధాలా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఎక్స్లో
100 బిలియన్ డాలర్లను ఆకర్షించేలా కార్యాచరణ: చంద్రబాబు

AP: రాయలసీమలో శ్రీసిటీ, హిందూపురం, కొప్పర్తి లాంటి చోట్ల ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తికి విస్తృత అవకాశాలున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఉత్పత్తి చేసేందుకు అనువుగా ఈ ప్రాంతాలకు పెట్టుబడులను ఆకర్షించాలన్నారు. 2025-30
ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దాలి: చంద్రబాబు

AP: 2030 నాటికి రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ రంగం అభివృద్ధి కోసం రూ.500 కోట్లు కేటాయించామన్నారు. శుద్ధ ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్ తయారీ
ధన్ఖడ్ రాజీనామాపై అనుమానాలు: జైరాం రమేశ్

ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేసి సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో వైదొలుగుతున్నట్లు ఆయన చెప్పినప్పటికీ.. దానిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ అనుమానం వ్యక్తం చేశారు. దీనికి లోతైన
రెండేళ్లుగా వరద నీటిలో రైతువేదిక . * గోవిందాపురం ప్రజల విజ్ఞాపనలకు స్పందనలే లేదు…!

బోనకల్లు,మహా. బోనకల్లు మండలంలోని ఎల్. గోవిందాపురం గ్రామంలో నిర్మించిన రైతు వేదిక… రెండు సంవత్సరాలుగా వరద నీటి ముప్పులో నిలబడిన స్థితిలో ఉంది. వర్షం పడితే చాలు ఊరంతా నీట మునిగిపోతుంది. స్థానికుల నివాసాలు,
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది – రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 21 (మహా): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఖమ్మం జిల్లా
గేటు కారేపల్లి గేటు వద్ద నిలిచిన గూడ్స్ రైలు వ్యాగన్ల లింకు తెగి నిలిచిన రైలు..!

కారేపల్లి, మహా:డోర్నకల్ జంక్షన్ నుండి భద్రాచలం రోడ్ వైపు వెళ్తున్న ఖాళీ గూడ్స్ రైలు బోగీలు మధ్య లింక్ తెగిన ఘటన కారేపల్లి మండలం గేట్ కారేపల్లి ఎల్ సి నెం.4 గేట్ సోమవారం
