ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది — రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ..!

మంచిర్యాల, మహా : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఖమ్మం జిల్లా
ఓబీసీ 10వ మహా సభలను విజయవంతం చేయాలి –బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల్ల శ్రీనివాస్..!

మందమర్రి, మహా : ఆగస్టు 7 నాడు గోవా రాష్ట్రంలో జరిగే జాతీయ ఓబీసీ 10వ మహా సభలను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల్ల శ్రీనివాస్, పట్టణ
భద్రత, స్వీయ రక్షణతో విధులు నిర్వహించాలి..!

మంచిర్యాల, మహా : భద్రత, స్వీయ రక్షణతో విధులు నిర్వహించాలని మందమర్రి ఏరియా ఇంచార్జ్ జనరల్ మేనేజర్ విజయ్ ప్రసాద్, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జనరల్ మేనేజర్ రఘుకుమార్ లు సూచించారు. సోమవారం ఎస్.డి.టి.సి.
అభ్యర్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ మల్లెపూల నర్సయ్య..!

ఆదిలాబాద్, మహా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సరైన మౌలిక వసతులను కల్పించడంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచేలా తగు చర్యలు తీసుకుంటామని గ్రంథాలయ సంస్థ చైర్మన్
బస్టాండ్ లో మహిళ ఆత్మహత్యా యత్నం..!

ఆదిలాబాద్, మహా ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో మహిళా ఆత్మహత్య కు యత్నిచింది. మహారాష్ట్రకు చెందిన జాదవ్ జ్యోతి అనే మహిళా గత కొంత కాలంగా బోరజ్ మండలంలోని లేఖర్ వాడలో ఉంటున్నారు. అయితే
జీవో నెంబర్ 49 ను రద్దు చేయాలి..!

తలమడుగు మహా న్యూస్: టైగర్ కారిడార్ పేరుతో ఆదివాసీలను అడవి నుంచి దూరం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నారని తుడుం దెబ్బ జిల్లా డివిజన్ ప్రధాన కార్యదర్శి కుమ్ర జ్ఞానేశ్వర్ అన్నారు.
రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే నిర్వహించాలి..!

ఆదిలాబాద్, మహా తెలంగాణలో భూసర్వే జరిగి 70 సంవత్సరాలకుపైన అయిందని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర భూ సర్వే జరపాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్
ఘనంగా ఖర్గే జన్మదిన వేడుకలు..!

ఆదిలాబాద్, మహా : ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే జన్మదిన వేడుకలను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవాభవన్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు.
కోయ భాషలో కళ్యాణ శుభలేఖ. ఆదివాసీ సంకేతాల సంస్కృతిక నూతన దిశ. భద్రాచలం ఐటిడిఏ ప్రోత్సాహంతో భాషా సంరక్షణకు అడుగులు..!

భద్రాచలం, మహా. తెలంగాణ గిరిజన ప్రాంతాల్లో సాంస్కృతిక పునరుజ్జీవానికి మరో ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఇప్పటివరకు పెళ్లిళ్లకు సంబంధించిన శుభలేఖలు తెలుగు భాషలోనే తయారవుతుండగా, ఇప్పుడు మాత్రం కోయ భాషలో ముద్రించిన కళ్యాణ ఆహ్వాన
జిల్లా లో 25వ తేదీ నుండి రేషన్ కార్డుల పంపిణీ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ..!

కాటారం, మహా : భూపాలపల్లి జిల్లాలోని రెండు నియోజక వర్గాలలో రేషన్ కార్డు పంపిణీ పై సమావేశం నిర్వహించి ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి
