Mahaa Daily Exclusive

బీజేపీ రాజకీయ ఒత్తిడితోనే ఉప రాష్ట్రపతి రాజీనామా: మల్లు రవి

TG: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా అంశం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ధన్ ఖడ్ అనూహ్య రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇవాళ ఢిల్లీలో ఎంపీ

200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు: మంత్రి పొన్నం

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న మహాలక్ష్మీ పథకంతో రాష్ట్ర ఆర్టీసీ మరో మైలు రాయిని దాటింది. ఇప్పటివరకు తెలంగాణ ఆర్టీసీలో 200 కోట్ల మహిళలు ఉచితంగా ప్రయాణించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందుకోసం

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు పూర్తి మద్దతు: టీజీ భరత్

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్లాంట్‌ను సందర్శించిన ఆయన అక్కడి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత

నేటి నుంచి 2 దేశాల్లో పర్యటించనున్న మోడీ..!

ప్రధాని నరేంద్ర మోడీ మరో రెండు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. జూలై 23-24 తేదీల్లో యూకేలో, 25-26న మాల్దీవుల్లో పర్యటించనున్నారు. యూకేలో భారతదేశం-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయనున్నారు. ఈ ఒప్పందం

రోజాతో పాటు వైసీపీ నేతలకు మతిభ్రమించింది: మంత్రి అనగాని

AP: మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటు వైసీపీ నేతలకు మతిభ్రమించిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ‘కొందరు చరిత్ర హీనులు ఉంటారు.. వారి గురించి మాట్లాడి నా స్థాయిని దిగజార్చుకోలేను’ అని సెటైర్

చేనేత సహకార సంఘాలకు త్వరలో ఎన్నికలు : మంత్రి సవిత

AP: చేనేత సహకార సంఘాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంత్రి ఎస్‌.సవిత వెల్లడించారు. మంగళగిరిలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చేనేత వస్త్రాలపై జిఎస్‌టి మినహాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మగ్గాలకు 200 యూనిట్లు,

26 27 న సిపిఐ జిల్లా మహాసభలు. సిపిఐ టేకులపల్లి మండల కార్యదర్శి గుగులోత్ రామ్ చందర్…!

టేకులపల్లి మండల సిపిఐ కార్యదర్శి వర్గం సమావేశం అయిత శ్రీరాములు అధ్యక్షతన జరిగింది. ఈ సంద్భంగా రామ్ చందర్ మాట్లాడుతూ… ఈనెల 26. 27వ తేదీల్లో అశ్వరావుపేటలోని శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్ జరిగే

సింగరేణి ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సింగరేణి ఎడ్యుకేషనల్ జి.ఎం మురళీధర్ రావు ..!

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 22 (మహా): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పి.వీ కాలనీ సింగరేణి ఉన్నత పాఠశాల పాఠశాలను ఎడ్యుకేషనల్ జి. యం. మురళీధర్ రావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి ఉపాధ్యాయులతో

కారేపల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు పట్టాల పంపిణి నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం..!

కారేపల్లి, మహా ; కారేపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణి చేశారు. ఇండ్ల పట్టాలను ఇంచార్జీ ఎంపీడీవో మల్లెల రవీంద్రప్రసాద్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. పంచాయతీలో 73

ప్రైవేట్ ఆసుపత్రులకు కట్టుదిట్టమైన నిబంధనలు. ఖమ్మంలో జిల్లా అధికారుల కీలక సమీక్ష…!

ఖమ్మం,మహా. జిల్లాలో ప్రైవేట్ వైద్య సంస్థలు నిబంధనలకు లోబడి, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయాలన్న ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం కఠిన వైఖరిని అవలంబిస్తోంది. దీనిలో భాగంగా జూలై 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు