మోతాదుకి మించి యూరియా వెయ్యటం వలన నష్టమే. షాప్ లో యూరియా స్టాక్ బోర్డ్ ఏర్పాటు చేయాలి: డి ఏ ఓ పుల్లయ్య..!

మహా న్యూస్ జూలై 22 కొణిజర్ల కొణిజర్ల మండలం లో రైతులకు యూరియా అందుబాటులో వుంది అని. రైతులు ఎవరు అధైర్య పడవద్దు అని డీఈవో పుల్లయ్య తెలిపారు. మంగళవారం డీఈవో పుల్లయ్య మరియు
ఇల్లు కోసం మాట ఇచ్చి నిలుపుకున్నాం మేదరి బ్రదర్స్ రాందాస్ నాయక్ చొరవతో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ..!

కారేపల్లి, మహా: ఆపదలో ఉన్నారు అంటే ముందుండే మనస్తత్వం పేదల పక్షాన నిలిచే పోరాడే తత్వం మేదరి కుటుంబానికి అనతినుండే ఉంది మాటిచ్చారంటే కచ్చితంగా నెరవేర్చే మనస్తత్వం మేదరి బ్రదర్స్ కు ఉందని నిరూపించుకున్నారు
యూరియా కొరతను నివారించండి -పూర్తి స్థాయిలో సాగునీటిని విడుదల చేయండి -తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్..!

ఖమ్మం సిటీ, మహా. వర్షాలు పడడంతో మెట్ట పంటలతో పాటు ఇతర పంటలకు కూడా యూరియా అవసరం ఏర్పడిందని యూరియా కొరత రాకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. తెలంగాణ
టీయూడబ్ల్యూజే ఐజేయు మహాసభను జయప్రదం చేయండి…!

కొణిజర్ల,మహా. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని స్థానిక శాస్త్ర నగర్ లోని స్వామి అయ్యప్ప స్వామి దేవాలయ సమీపంలోని శబరి గార్డెన్ లో ఈ నెల 24న జరగనున్న టీయూడబ్ల్యూజే ఐజేయు ఖమ్మం జిల్లా
కేంద్ర పధకం పోడు రైతులకు వర్తింపచేయాలి ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్..!

మహా భద్రాచలం ప్రధానమంత్రి జన జాతీయ గౌరవ ఉద్ధరణ అభియాన్ పథకం కింద 90 శాతం సబ్సిడీతో గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం వంటి సబ్సిడీ పథకాలు ఆదివాసి మారుమూల గిరిజన ప్రాంతాలలో ఉన్న
కూసుమంచి మండలంలో ఎరువులు దుకాణాలను తనిఖీ చేసిన అగ్రికల్చర్ ఏఓ..!

కూసుమంచి, జులై 22, మహా: కూసుమంచి మండలంలోని కూసుమంచి, పాలేరు, నరసింహులగూడెం చౌటపల్లి, జీళ్ళచెరువు గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
స్థానిక సంస్థ ఎన్నికల్లో…… కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకెళ్లాలి. బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మారెడ్డి. ..!

ముదిగొండ జూలై 22 మహా: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామంలో పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి ఎంపీటీసీ పంచాయితీని కైవసం చేసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ
ఈ నెల 24న వైరాలో టియుడబ్ల్యుజె (ఐజెయు) ఖమ్మం జిల్లా మహాసభ..!

ఖమ్మం,మహా. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టియుడబ్ల్యుజె-ఐజెయు) జిల్లా మహాసభలు ఈనెల 24న వైరా పట్టణంలో జరుగుతున్నాయని ఈ సభకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పాత్రికేయులంతా పాల్గొన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా
జాతీయ రహదారిపై పడిన.వర్షపు నీళ్లతో నీట మునిగిన పత్తి చేలు.నేషనల్ హైవే కాంట్రాక్టర్ నిర్వాకం,పత్తి చేలకు ప్రాణగండం. ఇరిగేషన్ అధికారులు తప్పిదం….!

ముదిగొండ జూలై 22 మహా: జాతీయ రహదారిపై పడిన వర్షపు నీళ్లు పత్తి చేలకు చేరి నీట మునిగి కాంట్రాక్టర్ నిర్వాకం,ఇరిగేషన్ అధికారుల తప్పిదం తో,పత్తి చేలకు ప్రాణగండంగా మారిన వైనం మండలపరిధిలో వెంకటాపురంలో
వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – తహశీల్దార్ సునీత ఎలిజిబెత్…!

ముదిగొండ జూలై 22 మహా మండల వ్యాప్తంగా రెండు రోజుల నుండి వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్ సునీతాఎలిజబెత్ సూచించారు. ముదిగొండ నుండి యడవల్లి లక్ష్మీపురం వెళ్ళే మార్గం మధ్యలో
