Mahaa Daily Exclusive

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి.మాజీ ఏమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ..!

భూపాలపల్లి , మహా : కాలేశ్వరం పథకం పంప్ సెట్లు ఆన్ చేసి కర్రీ పంటకు నీటిని విడుదల చేయాలని మా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం భూపాలపల్లి

పంటలకు నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ..!

భూపాలపల్లి, మహా : పంటలకు నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం నానో యూరియా వినియోగం, ఎరువులు సక్రమ సరఫరాపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో

ప్రజా పాలనలో పేదలకు ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వరా? ఎంసిపిఐ(యు) కలెక్టరేట్ ముట్టడిలో రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి..!

వరంగల్ మహా; కాంగ్రెస్ ప్రజా పాలనలో పేదలకు నిలువ నీడ లేకుండా ఇంటి స్థలాలు పట్టాలు కనీస సదుపాయాలు కల్పించరా అని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ప్రశ్నించారు. పేదలకు ఎన్నికల హామీలను

కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన మేయర్, కమీషనర్ ఐసిసిసి కేంద్రం నుండి వాహనాలను నియంత్రించేలా చర్యలు..!

వరంగల్ మహా; బల్దియా ప్రధాన కార్యాలయంలో గల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐ సి సి సి)ను నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మంగళవారం క్షేత్ర స్థాయి

పన్ను వసూళ్లలో నిర్లక్ష్యాన్ని వీడండి బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ..!

వరంగల్ మహా; పన్ను వసూళ్లలో నిర్లక్ష్యాన్ని విడాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయం లోని కమిషనర్ చాంబర్ లో పన్ను వసూళ్ల పురోగతిపై రెవెన్యూ అధికారులతో

అచ్యుతానందన్ ఆశయాల సాధన కోసం అంకితం అవ్వాలి సీపీఎం సీనియర్ నాయకులు బండి దత్తాత్రి..!

ఆదిలాబాద్, మహా కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పార్టీ మాజీ పొలిట్ బ్యూరో సభ్యులు విఎస్ అచ్యుతానందన్ సంస్మరణ సభను సీపీఎం పార్టీ జిల్లా కార్యాలయం సుందరయ్య భవనంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా

స్థానిక ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి -జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..!

ఆదిలాబాద్, మహా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసు సిబ్బంది సంసిద్ధమై ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం ఆదిలాబాద్ వన్ టౌన్ స్టేషన్ ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది

ఆధునిక సాంకేతికతో మెరుగైన సేవలు ..!

ఆదిలాబాద్, మహా రాష్ట్రంలో తపాల సేవలను మెరుగ్గా అందించేందుకు ఆధునిక సాంకేతికత (ఐ టీ 2.0)ను ప్రారంభిస్తున్నామని తపాల శాఖ ఆదిలాబాద్ జిల్లా పర్యవేక్షకుడు బోరెడ్డి గుంప స్వామి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా

తలమడుగులో గోరింటాకు పండగ..!

తలమడుగు మహా న్యూస్: మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గోరింటాకు పండగను వైభవంగా మహిళల భక్తులు జరుపుకున్నారు. వారు మాట్లాడుతూ ఆషాడ మాసంలో

బాలికలకు పోలీస్ శాఖ ద్వారా కరాటే శిక్షణ..!

తలమడుగు మహా న్యూస్: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బాలికల కోసం జ్వాల అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తలమడుగు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మండల పోలీస్ శాఖ ద్వారా