Mahaa Daily Exclusive

అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటులో క్యూపీఐఏఐ భాగస్వామ్యం: సీఎం

AP: అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటులో క్యూపీఐఏఐ భాగస్వామ్యం కానుంది. ఈ సందర్భంగా గురువారం సీఎం చంద్రబాబుతో క్యూపీఐఏఐ వ్యవస్థాపకుడు నాగేంద్ర నాగరాజన్‌ భేటీ అయ్యారు. ప్రజా ప్రయోజన ఆవిష్కరణల కేంద్రం ఏర్పాటు చేయాలని

సోనియా గాంధీ నన్ను మెచ్చుకుంటూ లేఖ రాశారు: రేవంత్

TG: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తనని మెచ్చుకుంటూ లేఖ రాశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. లేఖను చూపించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ లేఖ

ఇళ్లు లేని వారికి త్వరలో స్థలం కేటాయిస్తాం: చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు కేబినెట్ మీటింగ్ కీలక ప్రకటన చేశారు. ఇళ్లు లేని వారికి త్వరలోనే స్థలం ఇండ్ల స్థలం కేటాయిస్తామని ప్రకటించారు. గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని

భారతీయులకు ఐటీ ఉద్యోగాలు ఇవ్వకండి.. ట్రంప్ ఆదేశాలు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గూగుల్, మైక్రోసాఫ్ట్‌లకు హెచ్చరికలు జారీ చేశారు. విదేశాల నుంచి, ముఖ్యంగా భారత్ నుంచి టెకీ ఉద్యోగులను తీసుకోవద్దని సూచించారు. వాషింగ్టన్‌లో ఏఐ సదస్సులో మాట్లాడిన ట్రంప్.. అమెరికా కంపెనీలు

తెలంగాణ కులగణన సర్వే దేశానికే దిక్సూచి: భట్టి

తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే ఇవాళ దేశానికి దిక్సూచిగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో గురువారం భట్టి మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ హామీ మేరకు రాష్ట్రంలో  అధికారంలోకి

విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించేది ఇంగ్లీష్‌ మాత్రమే: రాహుల్‌ గాంధీ

విద్యార్థులకు ‘ఇంగ్లీష్‌ ఎడ్యుకేషన్‌’ ఎంతో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఢిల్లీలో రాహుల్ మాట్లాడుతూ..”విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించేది ఇంగ్లీష్‌ విద్య మాత్రమే. ఇంగ్లీష్‌ వద్దంటున్న BJP నేతల్ని వెళ్లి నిలదీయండి. వాళ్ల

ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం: హోంమంత్రి అనిత

AP: హోంమంత్రి వంగలపూడి అనిత ‘సుపరిపాలనలో తొలి అడుగు’లో భాగంగా గురువారం ఏలూరు జిల్లా, చింతలపూడిలో పర్యటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘తల్లికి వందనం, గ్యాస్‌ రాయితీ, పింఛన్లు వస్తున్నాయా? అని మహిళలను అడిగి

వైఎస్ జగన్ ఇప్పుడు జనం గొంతుగా మారారు: సజ్జల

ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ నేతల వరుస అరెస్టులపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జగన్‌ను అరెస్టు చేస్తే భయపడేదే లేదు. ఇంకా బలంగా నిలబడుతున్నాం. జగన్ ఇప్పుడు జనం గొంతుగా మారారు.

26 నుంచి సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన..!

AP: రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు 6 రోజులపాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యజమాన్యాలు,

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు..!

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను కేంద్రం పొడిగించింది. సీఎం బీరెన్‌ సింగ్‌ రాజీనామా అనంతరం ఫిబ్రవరి 13న విధించిన పాలనను మరో 6 నెలలు పొడిగిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టగా,