స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు ద్వారా 14.80 కోట్లు అందజేత చెన్నూరు నియోజకవర్గంలో 3882 రేషన్ కార్డులు జారి -మంత్రి గడ్డం వివేకానంద

మందమర్రి, మహా : ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, భూగర్భ గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద వాక్యానించారు. బుధవారం మందమర్రి మండలం అందుగుల
కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మాజీ ఎంపీ నామ శుభాకాంక్షలు..!

ఖమ్మం,మహా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, యువ నేత, మాజీ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని (జూలై 24) పురస్కరించుకొని, బీఆర్ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం
నేలకొండపల్లి దేవాలయం భూములు వేలంపాట ఖరారు…!

నేలకొండపల్లి, జూలై 23 మహా: నేలకొండపల్లి శ్రీ రాజగోపాలస్వామి దేవస్థానం భూముల వేలం పాటలో మూడు సంవత్సరాలు వేలం పాఠం నిర్వహించారు. భూముల కౌలుకు సంబంధించి…మూడు సార్లు వేలం పాట నిర్వహించారు..కానీ భూములు ఆక్రమణకు
మంత్రిని కలిసి పలు సమస్యలపై విన్నవించిన కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు….!

నేలకొండపల్లి, జూలై 23 మహా: హైదరాబాద్ లోని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిశారు పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు,ముఠాపురం కాంగ్రెస్ గ్రామశాఖ
లాభసాటి పంటల సాగు దిశగా రైతులు దృష్టి సారించాలి… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ఖమ్మం,మహా. లాభసాటి పంటలైన ఆయిల్ పామ్ పంటల సాగు దిశగా రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. రఘునాథపాలెం మండలం పరికలబోడు
నాణ్యమైన ఆహారాన్ని హాస్టళ్ళ విద్యార్థులకు అందేలా పటిష్ట చర్యలు….. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.

ఖమ్మం,మహా. ఖమ్మం జిల్లాలోని సంక్షేమ హాస్టల్స్ లలో నాణ్యమైన ఆహారాన్ని తాజాగా విద్యార్థులకు అందేలా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం తెలిపారు. జిల్లాలో వివిధ సంక్షేమ శాఖలచే 122
మహిళల చిరునవ్వులతో, ప్రభుత్వం మనుగడ – మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు స్వేచ్ఛ మరియు భరోసా -మంత్రి తుమ్మల

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 23 (మహా): మహిళల చిరునవ్వుతోనే ప్రభుత్వం మనుగడ సాగిస్తుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం కొత్తగూడెం ఆర్టిసి బస్టాండ్
ఏ.టి.సి. కోర్సులతో యువతకు ఉపాధి భరోసా….. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి..!

ఖమ్మం, మహా. ఏ.టి.సి. కోర్సులతో యువతకు ఉపాధి భరోసా లభిస్తుందని, ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఐటిఐ కళాశాలలను
జూలూరుపాడు విద్యాసంస్థల బంద్ విజయవంతం – విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి..!

జూలూరుపాడు జూలై 23 (మహా):: వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన జూలూరుపాడు విద్యాసంస్థల బంద్ విజయవంతం అయిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పరిమళ పవన్
విద్యారంగా సమస్య లు పరిస్కారం చేయండి పి, డి, ఎస్, యు. ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా విద్యార్థుల తరగతుల బహిష్కరణ*..!

తల్లాడ, జులై, 23 (మహా ):- విద్యారంగా సమస్యలు పరిష్కారం చేయాలనీ కోరుతు తల్లాడ మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థల బంద్ విద్యార్థులు స్వచ్ఛందంగా తరగతులని బహిష్కరణ చేసి నిరసన తెలియచేసారు. ఈ
