జగన్ బ్యాచ్ అంతా జైలులో ఉంది: జనార్ధన్రెడ్డి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కేబినెట్లోని వాళ్లంతా జైలులో ఉన్నారని మంత్రి బీసీ జనార్ధన్రెడ్డి పేర్కొన్నారు. వారికి జగన్ ముఠా నాయకుడు అని మంత్రి విమర్శించారు. జగన్ బ్యాచ్ అంతా జైలులో ఉందని మంత్రి
మూడు బ్యారేజీల దుస్థితికి కేసీఆర్ కారణం: భట్టి

TG: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల.. ఈ మూడు బ్యారేజీల దుస్థితికి కేసీఆర్ కారణమని పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెబుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేబినెట్ అనంతరం భట్టి మీదితో మాట్లాడుతూ..
RSPకి ఎంపీ టికెట్ ఇవ్వడం బాధించింది: గువ్వల బాలరాజు

TG: తనను కాదని నాగర్కర్నూల్ ఎంపీ టికెట్ RS ప్రవీణ్కు ఇచ్చారని.. అది ఆయనను ఎంతగానో బాధించిందని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్లో ఆయన మాట్లాడారు. తాను గతంలో బీజేపీతోనే
నీటి లభ్యతపై రాసిన లేఖ వెనుక దురుద్దేశాలు: ఉత్తమ్

TG: తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవన్న కేసీఆర్ నిర్ణయం నిజాయతీతో కూడింది కాదని జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ పేర్కొందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. “అక్కడ తగినంత నీరు ఉందని.. 70శాతం
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి,,!

TG: బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల అమలుకు కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి
ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే బాధేస్తోంది: సీఎం చంద్రబాబు

AP: రాజకీయాల్లో ఒకప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు చూశానని, కానీ ప్రస్తుతం రాజకీయాలు పరిస్థితి చూస్తే బాధ కలుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సోమవారం విజయవాడలో జరిగిన మాజీ మంత్రి మండలి
మినీ సూపర్ మార్కెట్లుగా రేషన్ డిపోలు: నాదెండ్ల

AP: మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలంలోని మినుములూరు గ్రామంలో రేషన్ దుకాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మినీ సూపర్ మార్కెట్లుగా రేషన్ డిపోలు ఉంటాయని,
ఎర్రకోటలో డమ్మీ బాంబ్.. ఏడుగురు అధికారులపై వేటు..!

ఎర్రకోటలో డమ్మీ బాంబును గుర్తించలేకపోయినందుకు భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఎర్రకోటలో గత శనివారం సెక్యూరిటీ డ్రిల్ నిర్వహించారు. ఇందులో భాగంగా సాధారణ వ్యక్తులుగా ఎర్రకోటలోకి ప్రవేశించిన స్పెషల్
బీసీలకే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటే మద్దతిస్తాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ..!

హైదరాబాద్, మహా: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు పూర్తిగా ఇస్తే బీజేపీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు
కేసీఆర్, రేవంత్, రామ చందర్ రావు నిరాహార దీక్ష చేయాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న..!

హైదరాబాద్, మహా: బీసీ రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, రామచందర్ రావు ముగ్గురు కలిసి నిరాహార దీక్ష చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీలకు 42
