Mahaa Daily Exclusive

భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తా సంచలన ప్రకటన చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఆక్రోశం వెళ్లగక్కిన అమెరికా ప్రెసిడెంట్..!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై మరోసారి తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఇటీవల భారత్‌పై 25 శాతం ప్రతీకార సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్‌.. తాజాగా మరిన్ని సుంకాలు

అధికారులు అప్రమత్తంగా ఉండాలి భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ ఆదేశాలు ..!

హైదరాబాద్, మహా: హైద‌రాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖ‌ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాల‌యంలో ఉన్న‌తాధికారుల‌తో

పాలిటెక్నిక్‌లో మిగిలిన సీట్లకు స్పాట్ కౌన్సెలింగ్. * నవంబర్ 11న కొత్తగూడెం పాలిటెక్నిక్‌లో నిర్వహణ…!

కొత్తగూడెం, మహా. కొత్తగూడెం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 11వ తేదీన స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ తెలిపారు. పాలీసెట్-2025లో ఉత్తీర్ణత సాధించిన

సింగరేణి ఉద్యోగిని ఇంట్లో భారీ చోరీ…!

కొత్తగూడెం, మహా . సింగరేణి ఉద్యోగిని ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటన సోమవారం కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం—చుంచుపల్లి మండలం రుద్రంపూర్ డి.530 క్వార్టర్‌లో నివసించే వాకపల్లి

రైతులకు ఆయిల్ పామ్ సాగుపై విజ్ఞాన యాత్ర. చింతకాని, బోనకల్లు మండలాల రైతుల పర్యటన…!

సత్తుపల్లి, మహా. మధిర డివిజన్ పరిధిలోని బోనకల్లు, చింతకాని మండలాలకు చెందిన రైతులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ, ఉద్యాన వన శాఖలు సోమవారం రైతు విజ్ఞాన యాత్రను నిర్వహించాయి. ఈ

అంగన్వాడీ కేంద్రాలలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు..!

కాటారం , మహా : మండలంలోని గొల్లపల్లి,అంకుషాపూర్,బయ్యారం అంగన్వాడీ కేంద్రాలలో సోమవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పుట్టిన బిడ్డకు ద్రవపదార్థాలు ఇచ్చినట్లయితే నీళ్ల విరోచనాలు న్యూమోనియా శ్వాసకోశ జబ్బుల తో పిల్లలు ఇబ్బంది,ఉబకాయానికి

కాటారం మార్కెట్ యార్డులో మార్కెటింగ్ సౌకర్యం కల్పన కృషి మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య..!

కాటారం, మహా : భూపాలపల్లి జిల్లా కాటారం మార్కెట్ యార్డులో రైతుల పంట ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య అన్నారు సోమవారం కాటారం

నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు విక్రయిస్తున్న దుకాణాలకు జరిమానా..!

వరంగల్ మహా; గ్రేటర్ వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశాల మేరకు మున్సిపల్ చీఫ్ హెల్త్ ఆఫీసర్, హెల్త్ ఆఫీసర్స్ పర్యవేక్షణలో స్థానిక సానిటరీ సూపర్వైజర్ పి.

కల్లు గీత కార్మికులకు బార్లలో 10 శాతం వాటా: చంద్రబాబు

AP: కల్లు గీత కార్మికులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. కొత్త బార్ పాలసీ కింద బార్లలో వారికి 10 శాతం వాటా కేటాయిస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లు ఉండగా, వాటిలో 84

నేనే పీఎం అయితే ట్రంప్‌ను పట్టించుకోను: సీఎం రేవంత్

భారత్, అమెరికా మధ్య జరుగుతున్న ట్రేడ్ వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని స్థానంలో మీరుంటే ట్రంప్‌ను ఎలా హ్యాండిల్ చేస్తారు? అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. ‘నేను