రద్దీ పెరిగితే స్కూల్ బస్సులు ఉపయోగిస్తాం: రాంప్రసాద్

ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ పథకం ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రద్దీ పెరిగితే స్కూల్ బస్సులు ఉపయోగిస్తామని వెల్లడించారు. పాఠశాలల
జమ్మూకశ్మీర్కు ప్రత్యేక రాష్ట్ర హోదా!

జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదా రానుందా అనే చర్చ మళ్లీ మొదలైంది. ఆర్టికల్ 370 రద్దై ఆగస్టు 5తో 6 ఏళ్లు పూర్తవుతుండగా, తాజాగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ముర్ముతో కీలకంగా
మద్యం ముడుపులను విదేశాలకు హవాలా రూపంలో తరలించారు: MLA నాని

ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ మాజీ ఎమ్మల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అత్యంత కీలకమైన పాత్ర పోషించారని.. అక్రమ సంపాదనను ఆయన హవాలా రూపంలో విదేశాలకు తరలించారని చంద్రగిరి MLA పులివర్తి నాని ఆరోపించారు.
నేడు పార్టీ నేతలతో వైఎస్ జగన్ భేటీ..!

TG: తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మంగళవారం పార్టీ నేతల సమావేశం జరగనుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం పార్టీనేతలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలపై జగన్ పార్టీ నేతలతో
