బస్సుల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు: చంద్రబాబు

AP: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులతో సమీక్ష
ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు: అంజాద్ బాషా

AP: పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆరోపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అక్రమమని మండిపడ్డారు. పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారని అసహనం వ్యక్తం
ప్రతి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహం..!

TG: రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. 12 అడుగుల ఎత్తులో విగ్రహం తయారీకి తాజాగా రోడ్లు, భవనాల శాఖ టెండర్లను
24 నుంచి రెండో విడత కాంగ్రెస్ జనహిత పాదయాత్ర..!

TG: పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేపట్టిన జనహిత పాదయాత్ర రెండో విడత ఈ నెల 24న కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ప్రారంభం కానుంది. 25న స్థానిక నేతలతో ‘శ్రమదానం’, జిల్లా
జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని స్వీకరించిన స్పీకర్..!

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారం దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆయన కేసుపై అభిశంసన తీర్మానాన్ని తాజాగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్వీకరించారు. 146 ఎంపీలు
ధర్మస్థలిలో డ్రోన్ టెక్నాలజీతో మృతదేహాల వెలికితీత..!

దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థల సమీపంలో వందలాది అమ్మాయిల మృతదేహాలు పాతిపెట్టినట్లు మాజీ శానిటేషన్ వర్కర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా గత కొద్ది రోజులుగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. తాజాగా నేత్రావతి నది పరివాహక ప్రాంతంలోని
ఇన్స్టాగ్రామ్లో పరిచయం.. ఇంటర్ బాలికపై అత్యాచారం..!

TG: ఇంటర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని బాలానగర్ పోలీసులు అరెస్టు చేశారు. జోగులాంబ జిల్లాకు చెందిన హరికృష్ణ(21) కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన ఇంటర్ ఫస్టియర్ బాలిక(16)తో ఇన్స్టాలో పరిచయం పెంచుకున్నాడు. జూన్లో బాలికను
సురేష్ రైనాకు బిగ్ షాక్.. ఈడీ సమన్లు!

టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు బిగ్ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుకు సంబంధించి బుధవారం విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. న్యూ ఢిల్లీలోని
జడ్పీటీసీ నామినేషన్లు 11.. వైసీపీ లక్కీ నంబర్ 11: పల్లా శ్రీనివాస్

AP: పులివెందుల, ఒంటిమిట్టలో 11 నామినేషన్లు వచ్చాయని, వైసీపీకి 11 లక్కీ నంబర్ అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది: జగన్

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలను రద్దు చేయాలంటూ మాట్లాడారు. రెండు ZPTC సీట్లను బలవంతంగా చెరబట్టేందుకు ఒక
