Mahaa Daily Exclusive

వైసీపీ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంది: మంత్రి డీబీవీ స్వామీ

వైసీపీ త‌ప్పుడు ప్రచారం చేస్తోంద‌ని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆయ‌న ఖండించారు. ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు

సెమీ కండక్టర్ రంగంలో వేగంగా అడుగులు: మోదీ

భారతదేశం సెమీ కండక్టర్ రంగంలో వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఏపీ, ఒడిశా, పంజాబ్‌కు సెమీ కండక్టర్ యూనిట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు మోదీ

బాధిత కుటుంబానికి 10 లక్షల ప్రమాదబీమా ..!

భైంసా మ‌హా : నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రానికి చెందిన బొడ్డు యశోద పాము కాటుతో మృతి చెందడంతో మృతిరాలి భర్త బొడ్డు పోతన్నకు ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ 10

సైబర్ మోసాల ప‌ట్ల జాగ్ర‌త్త‌-జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ..!

ఆసిఫాబాద్ మహా : ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. సోషల్ మీడియా లేదా ఆన్‌లైన్ యాడ్స్‌లో అధిక

ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఖానాపూర్ లోనే నిర్మించాలి కలెక్టర్ ను కలిసి వినతిపత్రాన్ని అందజేసిన జేఏసీ నాయకులు. ..!

ఖానాపూర్ మ‌హా : నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఏర్పాటు చేయాలని, జేఏసీ నాయకులు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ,

సుప్రీం కోర్టు తీర్పులను అమలు చేయాలి — 2021లో విడుదల చేసిన 5 ప్రిలిమినరీ జీఓలను వెంటనే గెజిట్ చేయాలి..!

మంచిర్యాల, మహా : కనీస వేతనాల పెంపుకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ