Mahaa Daily Exclusive

కూలీ సినిమా రివ్యూ…!

రేటింగ్: 2.75/5 తారాగణం: రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, ఆమిర్ ఖాన్ (గెస్ట్ రోల్) దర్శకుడు: లోకేష్ కనగరాజ్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ నిర్మాత: కళానిధి మారన్ విడుదల

పేదరికం అంటే ఏమిటో నాకు తెలుసు: ప్రధాని మోదీ

పేదరికం అంటే ఏమిటో పుస్తకాల్లో చదవాల్సిన అవసరం లేదని, దాని గురించి తనకు తెలుసని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

ఆడుదాం ఆంధ్రా స్కామ్.. త్వరలో రోజా అరెస్ట్?

‘ఆడుదాం ఆంధ్రా’ స్కామ్ కేసులో విజిలెన్స్ విచారణ ఇప్పటికే పూర్తైంది. ఈ స్కామ్‌లో రూ.40 కోట్ల నుంచి రూ.65 కోట్ల వరకు నిధుల దుర్వినియోగం జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో వైసీపీ

ఆటో డ్రైవర్లకు అన్యాయం చేయం: సీఎం చంద్రబాబు

స్త్రీ శక్తి పథకం రాకతో ఆటో డ్రైవర్ల ఆదాయానికి గండిపడే ముప్పు ఉంది. ఈ అంశంపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఇది అందరి మేలు కోరే ప్రభుత్వం.. కూటమి ప్రభుత్వం అని అన్నారు.

శ్రీకృష్ణుడు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలి : లోకేశ్

తెలుగు ప్రజలందరికీ మంత్రి లోకేశ్ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ‘దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై శ్రీకృష్ణుడు అవతరించిన పర్వదినం. శ్రీకృష్ణుడు చూపిన బాటలో ప్రతిఒక్కరూ నడుస్తూ.. జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను’ అని

దేశ ప్రజలకు ప్రధాని మోదీ కృష్ణాష్ణమి శుభాకాంక్షలు..!

ప్రధాని మోదీ దేశ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. “విశ్వాసం, ఆనందం, ఉత్సాహంతో కూడిన ఈ పవిత్ర పండుగ మీ జీవితాల్లోకి కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు.

స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగులకు సన్మానం — సింగరేణి తల్లీ పురోభివృద్ధికి కార్మికులు కృషి చేయాలి..!

మందమర్రి, మహా : 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మందమర్రి ఏరియాలో 11 మంది ఉత్తమ ఉద్యోగులకు సన్మాన కార్యక్రమాలను నిర్వహించినట్లు స్థానిక జిఎం జి దేవేందర్ వెల్లడించారు. శుక్రవారం భారత స్వతంత్ర దినోత్సవ

ఆదిలాబాద్ లో ఘ‌నంగా స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు జాతీయ ప‌తాకావిష్క‌ర‌ణ గావించిన మ‌హ్మ‌ద్ అలీ ష‌బ్బీర్ రాష్ట్రంలో ప్ర‌భుత్వం సుప‌రిపాల‌న అందిస్తుంద‌ని వెల్ల‌డి..!

ఆదిలాబాద్ మ‌హా : ఎంద‌రో స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు త్యాగ ధ‌నుల పుణ్యఫ‌లితంగా దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చింద‌ని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు అహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. 79 వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలను

కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో ఘ‌నంగా స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు..!

ఆదిలాబాద్  మ‌హా :  నేటి స్వాతంత్య్ర దినోత్స‌వం మ‌నం అనుభ‌విస్తున్న‌ స్వేఛ్చ  ఎంద‌రో వీరుల త్యాగ ఫ‌ల‌మ‌ని డీసీసీబీ చైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి , మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. 79వ స్వాతంత్య్ర‌

ఆదిలాబాద్ లో రాజీవ్ జ్యోతి స‌ద్భావ‌న యాత్ర‌కు ఘ‌న స్వాగ‌తం కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో రాత్రి బ‌స‌, భోజ‌న వ‌స‌తి..!

ఆదిలాబాద్ మ‌హా : 34వ రాజీవ్ జ్యోతి స‌ద్భావ‌నా యాత్ర గురువారం రాత్రి ఆదిలాబాద్ కు చేరుకుంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో యాత్రికుల‌కు పార్టీ