Mahaa Daily Exclusive

బీజాపూర్ లో మావోయిస్టుల బాంబు పేలుడు.. జవాన్ మృతి..!

బీజాపూర్ లో మావోయిస్టుల బాంబు పేలుడు.. జవాన్ మృతి ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలుడులో ఒక జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.

వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి: చంద్రబాబు

AP: ఉచిత బస్సు ప్రయాణంపై వైసీపీ నేతలు, దాని అనుబంధ మీడియా చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు. సూపర్ సిక్స్ పథకాల అమలు, ప్రజల స్పందనపై సీఎం రివ్యూ చేశారు. పథకాల అమలులో ఎమ్మెల్యేలు, మంత్రులు

ఈడీ, సీబీఐ పనిచేయలేదని ఈసీని తెచ్చారు: తేజస్వి యాదవ్

బిహార్‌లో బీజేపీ ఓట్లు దొంగిలించేందుకు ప్రయత్నిస్తోందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఆదివారం ఆయన ఔరంగాబాద్ సభలో మాట్లాడారు. ‘బిహార్‌లో ఈడీ, సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ విఫలమవ్వడంతో ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని బీజేపీ

ECపై ఎటువంటి చర్యలకు అవకాశం లేకుండా చట్టం తెచ్చారు: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం బిహార్‌లో జరిగిన సభలో ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు. 2023లో కేంద్రం తెచ్చిన చట్టం ద్వారా ఈసీపై చర్యలు తీసుకునే అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు.

నేడు కేంద్ర మంత్రులతో నారా లోకేశ్ భేటీ..!

AP: మంత్రి నారా లోకేశ్ ఆదివారం రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. సోమవారం కేంద్ర మంత్రులతో మంత్రి లోకేశ్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సెమీ కండక్టర్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు ఐటీ శాఖ మంత్రి

అవినీతిపై ప్రశ్నించినందుకే నాపై లైంగిక ఆరోపణలు: ఎమ్మెల్యే కూన

AP: అవినీతిపై ప్రశ్నించినందుకే తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని, అవన్నీ అవాస్తవాలని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీవీలో అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే ప్రిన్సిపల్ వైసీపీ నేతలతో కలిసి

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే పార్థసారథి

AP: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాత సుఖీభవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్ట్స్ కాలేజీ మైదానం నుంచి ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే

‘స్త్రీ శక్తి’ పేరుతో మహిళలను మోసం చేశారు: రోజా

AP: మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. ఉచిత బస్సు ప్రయాణంలో ఆంక్షలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్త్రీ శక్తి పేరుతో కూటమి ప్రభుత్వం మహిళలను మోసం చేసిందన్నారు. 16 రకాల బస్సులు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు!

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు పడుతున్నాయి. స్టీల్ ప్లాంట్‌ను పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి యాజమాన్యం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్‌ను దశలవారీగా ప్రైవేటీకరణ చేస్తూ యాజమాన్యం ముందడుగు వేస్తోంది.

నాచేపల్లి-మంగాపురం రహదారి లో నిలిచిన ట్రాఫిక్ వరద తాకిడికి దెబ్బతిన్న రోడ్డు.. పట్టించుకోని అధికారులు…!

నేలకొండపల్లి, ఆగస్టు 17 మహా: మండలం లోని నాచేపల్లి-మంగాపురం గ్రామాల మధ్య రహదారి లో ఆదివారం ట్రాఫిక్ భారీగా నిలిచింది. నాచేపల్లి వద్ద రహదారి వరద కు కొట్టుకపోవటంతో వాహానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం