Mahaa Daily Exclusive

ఉపరాష్ట్రపతి అభ్యర్థికి జగన్ మద్దతు!

AP: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు వైసీపీ మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వైసీపీ అధినేత జగన్‌కు కాల్ చేసి మాట్లాడారు. రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని

సర్దార్ పాపన్న సేవలు మరవలేనివి..!

నేలకొండపల్లి, ఆగస్టు 18 మహా: సర్ధార్ సర్వాయి పాపన్న సేవలు మరవలేనివి అని పలువురు కొనియాడారు. మండలం లోని పైనంపల్లి, బోదులబండ, నేలకొండపల్లి, సింగారెడ్డిపాలెం తదితర గ్రామాలలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమం

సుభాష్ చంద్రబోస్ పోరాట స్పూర్తి ని కొనసాగించాలి..!

నేలకొండపల్లి, ఆగస్టు 18 మహా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపిన పోరాట మార్గం ను కొనసాగించాలని బీజెపీ మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ పిలుపునిచ్చారు. మండలం లోని చెరువుమాధారంలో చంద్రబోస్ వర్ధంతిని సోమవారం నిర్వహించారు.

నిర్బంధాలతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరు…!

నేలకొండపల్లి, ఆగస్టు 18 మహా: నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని ఆమ్ ఆద్మీ పార్టీ ఖమ్మం. జిల్లా ఉపాధ్యాక్షుడు పసుమర్తి శ్రీనివాస్ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ సాధన కోసం చేపట్టిన చలో రాజభవన్ ముట్టడి

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు…!

ఖమ్మం సిటీ, మహా. ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద నేడు బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, ప్రజాహితకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్ర గౌడ

సత్తుపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు . – అధ్యక్ష, కార్యదర్శులుగా తోట కిరణ్, జమ్ముల రాజేష్ రెడ్డి – అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్..!

సత్తుపల్లి, మహా. సత్తుపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం సోమవారం ఏర్పాటైంది. అధ్యక్షుడిగా తోట కిరణ్ (వెలుగు), ప్రధాన కార్యదర్శిగా జమ్ముల రాజేష్ (హెచ్ఎంటీవీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక చెర్రీస్ రెస్టారెంట్ మినీ ఫంక్షన్

ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్ వాడడం మేలు : ఎమ్మెల్యే రాగమయి

సత్తుపల్లి.మహా. మహిళలు, యువతులు ఏ ఇన్వేషన్స్ వారు అందిస్తున్న ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్ ను నెలసరి సమయంలో వాడటం మేలని ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. సత్తుపల్లిలోని చెర్రీస్ రెస్టారెంట్లో ఏ ఇన్నోవేషన్స్ మార్కెటింగ్

పానీ పూరీ గో బ్యాక్ కొత్త ఉద్యమ సంస్థ ఆవిర్భావ సభను జయప్రదం చేయండి..!

అశ్వాపురం. మహా.ఆగస్టు 20 న హైద్రాబాద్ లో… గద్దల నాగేశ్వరరావు మాదిగ జేఏసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఆగస్టు ఇరవై వ తేదీన రాజధాని నడిబొడ్డున బషీర్భాగ్ ప్రెస్ క్లబ్ లో బుధవారం మధ్యాహ్నం

వరద పరిస్థితిపై ముందస్తు అంచనాకు సిసి కెమెరా ల ద్వారా పర్యవేక్షణ… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి…!

ఖమ్మం,మహా. గత సంవత్సర అనూహ్య వరదలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఆకేరు, మున్నేరు

దారి సౌకర్యం కల్పించాలని కోరుతూ తహశీల్దార్ కి వినతి పత్రం…!

జూలూరుపాడు, ఆగస్టు 18, (మహా): పంటచేలకు వెళ్లడానికి దారి సౌకర్యం కల్పించాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు రైతులతో కలిసి స్థానిక తహశీల్దార్ టి శ్రీనివాస్ కి వినతి పత్రాన్ని సోమవారం