ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు: చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు శనివారం తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురంలో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదని, కానీ బయట మాత్రం ఓ విష రాజకీయ పార్టీ తయారైందని ఆరోపించారు.
సూపర్ సిక్స్ హామీలను ఎగతాళి చేశారు: చంద్రబాబు

AP: కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను చాలామంది ఎగతాళి చేశారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం తూర్పు గోదావరి జిల్లాలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. సూపర్ సిక్స్
సహస్ర కేసులో ఓ చట్టాన్ని తీసుకురావాలి: కేఏల్ పాల్

TG: కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేఏ పాల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి చేరుకుని
గుమ్మడి నరసయ్యకు లోక్ నాయక్ స్మారక పురస్కారం..!

TG:నిజాయితీ, నిరాడంబరతకు ప్రతీకగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యకు అరుదైన గౌరవం దక్కింది. 2025 ఏడాదికి లోక్ నాయక్ భారత రత్న జయప్రకాష్ నారాయణ స్మారక పురస్కారంతో సత్కరించనున్నట్లు మహబూబ్నగర్ జయప్రకాష్ నారాయణ
ప్రజలకు ఓటర్ ఫాటిగ్.. జమిలి ఎన్నికలే సమాధానం: పీయూష్ గోయల్

జమిలి ఎన్నికల అంశంపై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తరచుగా జరుగుతున్న ఎన్నికలతో దేశ ప్రజలు విసుగెత్తిపోతున్నారని, అందుకే ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సముచిత నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో
కేసీఆర్ తెచ్చిన చట్టంతో బీసీలకు రిజర్వేషన్లు రావు: రేవంత్

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని చట్టం తీసుకొచ్చిందని మాజీ సీఎం కేసీఆర్ అంటూ సీఎం రేవంత్ తెలిపారు. బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తాము బిల్
మెట్రో సిటీల్లో 13 శాతం తగ్గిన ఇళ్ల కొనుగోలు…!

మెట్రో నగరాల్లో ఇళ్లు కొనేవారి సంఖ్య 13 శాతం తగ్గిందని తాజా సర్వేలో తేలింది. 2025 మొదటి ఆరు నెలల్లో ఇళ్ల కొనుగోలు గత ఏడాదితో పోలిస్తే తగ్గాయి. అధిక ధరలు, అంతర్జాతీయ పరిస్థితులతో
భార్యతో గొడవపడి.. పసికందుని బుడమేరులో విసిరేశాడు..!

AP: భార్యపై కోపంతో ఆగ్రహించిన భర్త.. కన్న కూతురును బుడమేరులోకి విసిరేశాడు. విజయవాడలోని చిట్టినగర్కు చెందిన కానూరు వెంకటస్వామి, పోలమ్మ దంపతులకు ఆరుగురు పిల్లలు. మూడు నెలల పాపతో పుట్టింటిలో ఉంటున్న పోలమ్మ వద్దకు
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు రేవంత్ సర్కార్?

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు బిల్లుపై కేంద్రం తేల్చకపోవడతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. దీనిపై SCని ఆశ్రయించే
ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎలా గెలిచింది?: కిషన్ రెడ్డి

TG: బిహార్లో ఇల్లీగల్ ఓట్లు ఎక్కువ ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘HYDలో డబుల్ ఓట్లు ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ ఎలా
