Mahaa Daily Exclusive

వచ్చే నెల తొలివారంలో స్థానిక ఎన్నికలకు షెడ్యూల్!

TG: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబరు మొదటి వారంలో షెడ్యూలు వచ్చే అవకాశం ఉంది. శనివారం జరిగిన పీఏసీ సమావేశంలో దీనిపై చర్చించారు. ఈ నెల 29న మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకొని రాష్ట్ర

‘స్థానిక’ ఎన్నికలు.. కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ కీలక ఆదేశాలు

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్​శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 29న రాష్ట్ర కేబినెట్ సమావేశం​ జరగనుండగా.. స్థానిక సంస్థల వివరాలను మరోసారి సరిచూసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు జిల్లా

త్వరలో అందుబాటులోకి మరిన్ని బస్సులు: ఆర్టీసీ ఎండీ ద్వారకా

AP: రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గుడ్ న్యూస్ చెప్పారు. బస్సుల్లో రద్దీని తగ్గించేలా త్వరలో 1050 ఎలక్ట్రిక్ బస్సులు, మరో 1500 బస్సులను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఉచిత బస్సుల

ఆంధ్ర రాష్ట్ర సాధనలో ప్రకాశం పంతులుది కీలక పాత్ర: మంత్రి డోలా

AP: ఆంధ్ర రాష్ట్ర సాధనలో టంగుటూరి ప్రకాశం పంతులు కీలక పాత్ర పోషించారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నివాళులర్పించారు. తెలుగువారి సాహసానికి, పౌరుషానికి

ఆర్థిక, ఆర్థికేతర అంశాలు పరిష్కరించాలి: బొప్పరాజు

AP: ఉద్యోగులకు సంబంధించిన ఏ అంశంపైనా ప్రభుత్వం చర్చించడం లేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. విజయవాడలో శనివారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యి మాట్లాడారు. రాష్ట్ర

స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు, పవన్‌కు అడిగే బాధ్యత లేదా?: బొత్స

AP: స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వం తమ వైఖరిని చెప్పాలని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పారని, ఇప్పుడు 32 విభాగాలను ప్రైవేట్

కూటమి నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయి: బొత్స

AP: రాష్ట్రంలో కూటమి నేతల దౌర్జన్యాలు బాగా పెరిగిపోయాయని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ‘మంత్రులు, ఎమ్మెల్యేలపైనా అవినీతి ఆరోపణలు ఎక్కువ అయ్యాయి. కూటమి నేతలు దోచుకోవడంలో బిజీగా

సుధాకర్ రెడ్డి నేత్రాలు, భౌతిక కాయం దానం…!

కమ్యూనిస్టు దిగ్గజం, సీసీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి (83) అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన నేత్రాలను LV ప్రసాద్ కంటి ఆస్పత్రికి, భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి పరిశోధనల కోసం దానం

సీఎం నివాసంలో కాంగ్రెస్ కోర్‌ కమిటీ సభ్యుల భేటీ…!

TG: జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కోర్‌ కమిటీ సభ్యులు ఇవాళ సమావేశమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌, మహేశ్‌గౌడ్, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. గాంధీభవన్‌లో జరిగే

హైడ్రా.. ఒకటి రెండేళ్లకు పరిమితం కాదు: రంగనాథ్‌

TG: ‘హైడ్రా.. ఒకటి రెండేళ్లకు పరిమితం కాదు. వందేళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తోంది’ అని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ అన్నారు. శనివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌‌లో ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతం