ఇవాళ సురవరం అంతిమయాత్ర..!

TG: సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర ఇవాళ HYDలో జరగనుంది. ఉదయం 9 గంటలకు కేర్ ఆసుపత్రి నుంచి మగ్దూం భవన్ వరకు సురవరం అంతిమయాత్ర చేపట్టనున్నారు. పార్థివదేహాన్ని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3
‘స్త్రీశక్తి’ పథకంతో మహిళలకు రూ.41.22 కోట్లు మిగులు: టీడీపీ

AP: స్త్రీ శక్తి పథకం అమలైన మొదటి వారం రోజుల్లోనే కోటి 4 లక్షల మంది మహిళలకు రూ.41.22 కోట్లు మిగిలాయని టీడీపీ ట్వీట్ చేసింది. అదీగాక గతంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే స్త్రీ, పురుష నిష్పత్తి
ప్రతి రంగంలో సంస్కరణలు తెస్తున్నాం: ప్రధాని మోదీ

దేశంలోని ప్రతి రంగంలో సంస్కరణలు తెస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రభుత్వాలపై ప్రజలకు విశ్వాసం పెంచేందుకు జనవిశ్వాస్ బిల్లు 2.0 తీసుకొచ్చామన్నారు. ఆదాయపు పన్ను చట్టంలోనూ సంస్కరణలు తీసుకొచ్చినట్లు తెలిపారు. బ్రిటిష్ కాలం
శ్రీలంక మాజీ అధ్యక్షుడికి అస్వస్థత..!

శ్రీలంక మాజీ అధ్యక్షుడు విక్రమసింఘే అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ప్రభుత్వ నిధుల దుర్వినియోగం అభియోగాలపై శుక్రవారం అరెస్టు చేశారు. నేడు కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆయనను జైలుకు తరలించారు. అయితే, అస్వస్థతకు గురి కావడంతో కొలంబో నేషనల్
అనర్హుల పెన్షన్లు మాత్రమే తొలగిస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

AP: రాష్ట్రంలో అర్హుల పెన్షన్లను ప్రభుత్వం తొలగిస్తోందని వస్తున్న వార్తలపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. అనర్హత కలిగి పెన్షన్లు పొందుతున్నవారి పెన్షన్లు మాత్రమే కట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. అర్హులెవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం
