Mahaa Daily Exclusive

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..!

AP: తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. TTD అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన

పీ డి ఎస్ యు మండల నూతన కార్యవర్గం ఎన్నిక..!

టేకులపల్లి – మహా : టేకులపల్లి మండలం కేంద్రంలో పి డి ఎస్ యు ఆధ్వర్యంలో మహాసభ జరిగిన అనంతరం పీ డి ఎస్ యు నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. శనివారం జూనియర్

సురవరంకు ఘన నివాళులర్పించిన ఎంపీ రవిచంద్ర ..!

ఖమ్మం, మహా: భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ)అగ్ర నాయకులు సురవరం సుధాకర్ రెడ్డికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం ఆయన

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి: రాయల

ఖమ్మం, మహా: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో వెంగళరావు నగర్ పరిధిలోని 14 బూత్ లకు సంబంధించిన బుత్ కమిటీ సభ్యులతో సమావేశం ఆదివారం రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు,

జీళ్ళచెరువు గ్రామంలోని ఊర చెరువు అలుగు వద్ద గండిని పూడ్చివేత..!

కూసుమంచి, ఆగస్టు 24,మహా: కూసుమంచి మండలం, జీళ్ళచెరువు గ్రామంలోని ఊర చెరువు అలుగు వద్ద ఏర్పడిన గండిని ఇరిగేషన్ అధికారులు ఆదివారం పూడ్చివేశారు. గ్రామంలో గత పది రోజులుగా భారీ వర్షాలు వరదల నేపథ్యంలో

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంపై మంత్రుల కమిటీ కసరత్తు ..!

ఖమ్మం, మహా: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంపై మంత్రుల కమిటీ ఆదివారం సాయంత్రం ప్ర‌జాభ‌వ‌న్ లో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మై కసరత్తు చేసింది . రాష్ట్రంలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో

యూరియా కోసం రైతుల అవస్థలు పట్టటం లేదా… నేడు మండల కేంద్రాలలో సంఘం ఆధ్వర్యంలో ధర్న..!

నేలకొండపల్లి, ఆగస్టు 24 మహా: యూరియా కోసం రైతులు అవస్థలు ప్రభుత్వం కు పట్టటం లేదని రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి పాల్తీయా శ్రీనివాసరావు ఆరోపించారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన

రాజీవ్ స్వగృహ జలజ టౌన్ షిప్ ప్రాజెక్టు విక్రయం ఉద్యోగ, సహకార సంఘాలు, స్వచ్ఛంధ సంస్థలకు చక్కటి అవకాశం అందుబాటులోని ధరల్లో మధ్యతరగతి ప్రజలకు ఇంటి వసతి..!

ఖమ్మం, ఆగస్టు-24, మహా: ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీ పోలేపల్లిలోని అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ ప్రాజెక్టును ఉన్నది ఉన్నట్లుగా ప్రాతిపదికన విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మేలు చేకూర్చాలన్న లక్ష్యంతో

ఆలయ స్ధల దాతకు సన్మానం..!

కారేపల్లి, మహా : కారేపల్లి మండలం ఎర్రబోడులో ఆదివాసీలకు ప్రత్యేకంగా ఉన్న స్వయంబు ముత్యాలమ్మ తల్లి విగ్రహం ఉంది. అక్కడే ఆదివాసీలు పూజలు చేస్తుంటారు. ఆ ఆలయానికి కీర్తిశేషులు నర్సింగ్‌ సత్యనారాయణ`సరోజిని, నర్సింగ్‌ ప్రసాద్‌

కాకర్లపల్లి గ్రామంలోని పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి * సి.పి.ఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్…!

సత్తుపల్లి,ఆగస్టు24: మహా. మండల పరిధిలోని కాకర్లపల్లి గ్రామంలో సి.పి.ఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో సమస్యలపై సర్వే నిర్వహించారు.సర్వేలో భాగంగా గ్రామానికి సమీపంగా ఎన్టీఆర్ కాలువ స్థలం నిరుపయోగంగా ఉన్నదని గుర్తించారు.ఈ సందర్భంగా సి.పి.ఐ(ఎం) జిల్లా