వ్యవసాయ కూలీలకు ఉపాధి కరువు వ్యవసాయ కూలీలకు సమగ్ర చట్టం తేవాలి ఎన్నికల హామీలన్ని నేరవేర్చాలి – తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ..!

కారేపల్లి, మహా : వ్యవసాయ యంత్రీకరణతో వ్యవసాయ పనులు తగ్గాయి. ఏడాదికేడాది ఉపాధి హమీ పధకం కు నిధులు కుదిస్తుండటంతో కూలీలకు ఉపాధి కరువతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
సీతారామ పై ప్రభుత్వాల నిర్లక్ష్యం నానో యూరియా పేరుతో యూరియా కు కోత తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ..!

కారేపల్లి, మహా : సీతారామ ప్రాజెక్టుపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు విమర్శించారు. ఆదివారం కారేపల్లి మండలం పాటిమీదిగుంపులో రైతు సదస్సు జరిగింది. ఈసదస్సులో ఆయన
ఖమ్మం జిల్లాకు చారిత్రాత్మకంగా 14 ఎకరాలలో రెండు క్రికెట్ మైదానాలు ..!

ఖమ్మం, మహా: ది న్యూస్ ఖమ్మం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కే ఎల్ సి నందు జీళ్ళచెరువు గ్రామంలో సూర్యాపేట హైవే ప్రక్కన నూతనంగా నిర్మించబడుతున్న క్రికెట్ మైదానా లకు సంబంధించిన
గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించాలి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్ఎంపీల సమరం గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల నాగేశ్వరావు…!

కారేపల్లి, మహా: గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల నాగేశ్వరావు రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల కేంద్రంలో ఆదివారం ఆ
ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగుల్ మీరా..!

చింతకాని ,ఆగస్టు 24(మహ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహకులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చింతకాని ఎస్.ఐ నాగుల్ మీరా తెలిపారు. ఆదివారం నిర్వహకులకు, డి.జె యజమానులకు గ్రామ పెద్దలకు స్థానిక పోలీస్ స్టేషన్
రైతులకు సరిపడా యూరియా అందించాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు..!

జూలూరుపాడు, ఆగస్ట్ 24, (మహా): రైతులకు సరిపడా యూరియా ఇవ్వలేని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం అని, మార్పు అనే నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో దొంగ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన
సురవరం సుధాకర్ రెడ్డి మరణం వామపక్ష ఉద్యమాలకు తీరని లోటు..!

జూలూరుపాడు, ఆగస్టు 24, (మహా): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మరణం వామపక్ష పార్టీలకు తీరని లోటు అని సిపిఐ భద్రాద్రి జిల్లా
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు..!

జూలూరుపాడు, ఆగస్టు 24, (మహా): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని వెంగన్నపాలెం గ్రామంలో ద్విచక్ర వాహనం, బొలెరో ట్రక్ ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ద్విచక్ర వాహనదారుడు కి తీవ్ర గాయాలైన సంఘటన
చింతకాని నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఎన్నిక..!

చింతకాని, ఆగస్టు24(మహ :చింతకాని మండల కేంద్రంలో అదివారం సాయంత్రం మండల నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఎన్నుకున్నారు.ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గా జొన్నలగడ్డ మల్లిశేశ్వరి ,ఉప అధ్యక్షులు గా పర్సగాని వేణు,షేక్ రఫీ,కార్యదర్శి గా
లోక్యతండాలో విషాదం.. ట్రాక్టర్ రోటావేటర్ కిందపడి ఆరేళ్ళ బాలుడు మృతి..!

కూసుమంచి, మహా: ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం లోక్యతండా పంచాయతీ శివారు కొత్తతండాలో ఆదివారం విషాదం నెలకొంది. కొత్త తండాకు చెందిన వడ్తియా రాంబాబు తన ఆరేళ్ళ కుమారుడు భువనేశ్వర్ తో కలిసి తన
