Mahaa Daily Exclusive

విదేశాల్లో ఉద్యోగాలు.. ఏజెంట్ల వలలో చిక్కి మోసపోవద్దు: పెమ్మసాని

వివిధ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెంట్లు యువతను మోసం చేస్తున్నారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. “మయన్మార్‌లో చిక్కుకున్న 41 మంది భారతీయులను విదేశాంగ శాఖ బుధవారం భారత్‌కు తీసుకొచ్చింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని అటవీమార్గంలో మయన్మార్‌కు

జనసేనలోకి వైసీపీ కీలక నేత ధర్మాన ప్రసాదరావు?

AP: వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు జనసేన వైపు చూస్తున్నారని టాక్. తన కుమారుడిని ఆ పార్టీలోకి పంపించి తాను రాజకీయంగా విరమణ చేయాలని చూస్తున్నారని అంటున్నారు. లేదంటే తాను

త్వరలో దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీ: మంత్రి ఆనం

AP: త్వరలోనే దేవాదాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. కాణిపాకంలో బ్రహ్మోత్సవాల సందర్బంగా బుధవారం ఆయన పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అన్నప్రసాద వితరణ భవనాన్ని ప్రారంభించారు. ‘దేవాదాయ శాఖలో

సహాయక చర్యలు ముమ్మరం చేయండి: ఎమ్మెల్సీ కవిత

TG: కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. వరద ప్రభావిత ప్రాంతాలలో నివసిస్తున్న పలువురితో మాట్లాడితే ప్రభుత్వ సహాయక

త్వరలో జిల్లా కమిటీలు ప్రకటిస్తాం: సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు టీడీపీ ముఖ్య నేతలతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తామని, రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు చేస్తున్నామని

భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రి సవిత స్ట్రాంగ్ వార్నింగ్..!

AP: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై ఏపీ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి సవిత ఫైర్ అయ్యారు. టీటీడీ పాలన, కూటమి ప్రభుత్వంపై భూమన కరుణాకర్ రెడ్డి అనవసరంగా నోరు పారేసుకుంటున్నారన్నారు. బుధవారం

‘అల్లూరి సీతారామరాజు’ పేరు ఫైనల్ చేసిన పవన్ కల్యాణ్..!

AP: జనసేన అధినేత సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘సేనతో సేనాని’ సభకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా నామకరణం చేశారు. అలాగే సభా స్థలి వద్ద ఏర్పాటు చేసిన

నేడు జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌ధాని మోదీ..!

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ రెండ్రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం గురువారం జ‌పాన్ వెళ్ల‌నున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌పాన్ ప్ర‌ధాని షిగేరు ఇషిబాతో భేటీ కానున్నారు. జ‌పాన్ ప‌ర్య‌ట‌న అనంత‌రం ఆయ‌న నేరుగా చైనాకు వెళ్ల‌నున్నారు. ఆగ‌స్టు

‘తల్లికి వందనం’ పెండింగ్ నిధులు విడుదల.. త్వ‌ర‌లో ఖాతాల్లో జ‌మ‌..!

AP: ‘తల్లికి వందనం’ పథకం కింద రూ.325 కోట్లు పెండింగ్ నిధుల‌ను ఏపీ ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. మంత్రి లోకేశ్ నిర్ణ‌యం మేర‌కు నిధులు విడుదల చేశారు. త్వ‌ర‌లోనే ల‌బ్ధిదారుల ఖాతాల్లోకి న‌గ‌దు బ‌దిలీ

సీఎం రేవంత్ గెటప్‌లో వినాయకుడు.. CPకి రాజాసింగ్ ఫిర్యాదు..!

TG: హబీబ్‌నగర్‌లో CM రేవంత్ రెడ్డి గెటప్‌లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని MLA రాజాసింగ్ ఖండించారు. వెంటనే మండపాన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని HYD సీపీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. సీఎంపై గౌరవంతో