మణుగూరులో వాగు ఉద్ధృతి.. ప్రయాణాలు వద్దు..!

మణుగూరు వాగు మల్లారం వద్ద బ్రిడ్జిపై నుంచి భారీగా వరద ప్రవహిస్తుండటంతో అటువైపు ప్రయాణాలు చేయవద్దని తహశీల్దార్ అద్దంకి నరేశ్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రాత్రి
తెలంగాణలో నేటి నుంచి రేషన్ పంపిణీ!

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు రేషన్ పంపిణీని ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి తిరిగి ప్రారంభించనుంది. ప్రతి లబ్ధిదారుకు నెలకు 6 కిలోల చొప్పున నిత్యావసర
రాజకీయ లబ్ధికోసమే వైసీపీ అసత్య ప్రచారం: మంత్రి శ్రీనివాస్

AP: నోటీసులు ఇచ్చిన దివ్యాంగ పింఛన్దారులందరికీ ఈనెల పింఛన్లు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఉదయం యధావిధిగా సచివాలయం సిబ్బంది పింఛన్లు పంపిణీ చేస్తారని చెప్పారు. పింఛన్ల
సెప్టెంబర్ చివరి వారంలోపు జగన్ జైలుకేళ్లడం ఖాయం: మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్

AP: సెప్టెంబర్ నెల చివరి వారంలోపు వైసీపీ అధినేత జగన్ అరెస్టు కావడం ఖాయం అని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. మద్యం కుంభకోణం కేసులో జగన్ జైలుకు వెళ్లక
పవన్ రాజకీయ ప్రయాణంలో రాష్ట్రానికి ఒరిగిందేమిటి?: పేర్ని

AP: 11 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కుల, మత, రాజకీయాల్లో అవసరం
నేడు రాజంపేటలో పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం..!

AP: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2,746 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇవాళ సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లా
దివ్యాంగులందరికీ పింఛన్లు: మంత్రి కొండపల్లి

AP: నోటీసులతో సంబంధం లేకుండా దివ్యాంగులందరికీ ఈ నెల పింఛన్ పంపిణీ చేయాలని CM ఆదేశించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నోటీసులందుకున్న 1.35 లక్షల మందిలో 95 శాతం మంది అప్పీల్ చేసుకోవడంతో ఈ
ప్రతి సంవత్సరం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తాం. సయ్యాగ్ చారిటబుల్ ట్రస్ట్…!

రాజేంద్రనగర్ మహా ; సయ్యోగ్ చారిటబుల్ ట్రస్టు సేవా సంస్థ ఆధ్వర్యంలో మణికొండ మర్రిచెట్టు కూడలిలోని మున్సిపల్ కమ్యూనిటీ హాల్ లో మెడికేర్ డయాగ్నొస్టిక్ ఓయు కాలనీ సహకారంతో మేఘా ఉచిత వైద్య శిబిరం
బిజెపి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి హౌస్ అరెస్ట్…!

రాజేంద్రనగర్ మహా ; ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి ప్తె అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ, రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం చేసే కార్యక్రమానికి వెళ్తున్న
భూ వివాదం ఒక వ్యక్తి ప్రాణం తీసింది..? దండుమైలారంలో దారుణ హత్య చోటు చేసుకుంది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు..!

రంగారెడ్డి జిల్లా మహా: ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం దారుణంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం, దండుమైలారం గ్రామంలోని ఇరు వర్గాల మధ్య 11 గుంటల భూమి, ఒక
