Mahaa Daily Exclusive

రుక్మిణమ్మకు నివాళులర్పించిన తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు…!

తల్లాడ, ఆగస్టు, 31 (మహా ) తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన ఇ స్నపల్లి రుక్మిణమ్మ (55)ఆదివారం అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు హాజరై

నూతనకల్లులో వినాయక విగ్రహం వద్ద మహా అన్నదాన కార్యక్రమం..సొసైటీ చైర్మన్ తూము వీరభద్రరావు, మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు దంపతులు ప్రత్యేక పూజలు.. !

తల్లాడ, ఆగస్టు, 31, (మహా ) తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామంలో శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వరసిద్ధి వినాయక విగ్రహాన్ని గ్రామ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

నర్సాపురం లో అక్రమ మట్టి తోలకం ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమానికి తెర అక్రమార్కులపై చర్యలు శూన్యం ..!

జూలూరుపాడు, ఆగస్టు 31, (మహా): మండల పరిధిలోని పడమట నర్సాపురంలో ఎలాంటి లేకుండా అక్రమార్కులు మట్టితోలకం యదేచ్చగా సాగిస్తున్నారు. గ్రామంలో మంజూరీ అయిన ఇందిరమ్మ ఇండ్లకు మట్టి తోలుకొనుటకు పర్మిషన్ తీసుకొచ్చామనే సాకుతో ఇందిరమ్మ

విద్యార్థులకు నేటి నుంచి రాగి జావా. ఉమ్మడి ఖమ్మంలో 80 వేల విద్యార్థులకు మెనూ. రెండున్నర నెలల ఆలస్యం తర్వాత రాగిజావ ప్రారంభం…!

ఖమ్మం, మహా. **పిల్లల భవిష్యత్తు బలపడాలంటే, చదువు మాత్రమే కాదు ఆరోగ్యకరమైన ఆహారం కూడా అందాలి. ఈ భావనతో తెలంగాణ ప్రభుత్వం రాగిజావ పంపిణీ పథకాన్ని ముందుకు తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మంది

నిస్వార్థ సేవకు ఘన సన్మానం. * డిప్యూటీ డైరెక్టర్ కస్తాల సత్యనారాయణ ఉద్యోగ విరమణ…!

ఖమ్మం, మహా. ఖమ్మం జిల్లాలోని ఐడీఓసీ కార్యాలయంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు కస్తాల సత్యనారాయణ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

లక్ష్మీ వినాయక అగ్రీ మాల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు..!

కారేపల్లి, మహా:మండల పరిధిలోని దుబ్బ తండా గ్రామంలోని లక్ష్మి వినాయక అగ్రి మాల్ ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా ఆదివారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.అత్యధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు,లక్ష్మి

భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం. రెండో ప్రమాద హెచ్చరిక జారీ. ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర ఆందోళన. ..!

ఖమ్మం, మహా. గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఎగువప్రాంతాల నుంచి నిరంతరాయంగా ప్రవహిస్తున్న వరదనీరు భద్రాచలంలో నీటిమట్టాన్ని వేగంగా పెంచింది. ఆదివారం 48 అడుగుల మార్కును దాటడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ

కలుపు మందు నీటితో కలకలం. 15 మందికి అస్వస్థత…!

ఖమ్మం, మహా. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం మైలు తండా గ్రామంలో ఆదివారం ఘోర నిర్లక్ష్యంతో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని కొందరు కుటుంబాలు కలుపు మందు కలిసిన నీటిని పొరపాటున తాగడంతో ఒక్కసారిగా

చెన్నూరు ఎస్బిఐ-2 కేసును చేదించిన పోలీసులు –47 మందిపై కేసు నమోదు…15.237 కిలోల బంగారం, 1,61,730 కోట్ల నగదు స్వాధీనం …!

మంచిర్యాల, మహా : గత ఆగస్టు 23 నాడు చెన్నూరు ఎస్బిఐ-2 బ్యాంకులో 25,17 కేజీల బంగారు ఆభరణాలు, 1,10, కోట్ల రూపాయల నగదు డిపాజిట్ల మాయం కేసును కేవలం తొమ్మిది రోజులలో చేదించి,

భారీ వినాయకుడికి కంది శ్రీనివాస రెడ్డి దంపతుల పూజలు…!

ఆదిలాబాద్ మ‌హా : గణేష్ న‌వ‌రాత్రోత్సవాల సందర్బంగా ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్ జనతా గణేష్ మండలి వద్ద భారీ వినాయక విగ్రహానికి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి