Mahaa Daily Exclusive

జైనథ్ మండలంలోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌లో కంది శ్రీ‌నివాస రెడ్డి ప‌ర్య‌ట‌న పంట పొలాలు, రోడ్లు, వంతెనల పరిశీలన..!

ఆదిలాబాద్ మ‌హా : పంట ,ఇండ్లు న‌ష్ట‌పోయిన బాదితులు ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం జైనథ్ మండ‌లంలో ఆయ‌న ప‌ర్య‌టించారు.

మందమర్రి గిరిజన ఉద్యోగుల అధ్యక్షులుగా బానోత్ రాము నాయక్ సింగరేణి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి ఎన్నికలకు కేంద్ర కమిటీ అధ్యక్షులు ధరావత్ పంతుల నాయక్..!

మందమర్రి, మహా : సింగరేణి కాలరీస్ కంపెనీ మందమర్రి ఏరియా సింగరేణి గిరిజనుల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా రాము నాయక్ ఎన్నికైనట్లు ఆ సంఘం (7856/2001) కేంద్ర కమిటీ అధ్యక్షులు ధరావత్ పంతుల నాయక్,

ఆదిలాబాద్ లో నకిలీ డిటర్జెంట్ పౌడ‌ర్ దందా 15 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు నలుగురిపై కేసు నమోదు-ముగ్గురి అరెస్టు. ..!

ఆదిలాబాద్ మ‌హా : ఒక బ్రాండ్ కు చెందిన న‌కిలీ డిట‌ర్జెంట్ పౌడ‌ర్ బ్యాగుల‌ను ప‌ట్టుకుని నలుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసిన‌ట్టు ఆదిలాబాద్ డీఎస్పీ జీవ‌న్ రెడ్డి తెలిపారు. ఆదివారం

లక్ష్మీ బాలాజీ నగర్ లో సిద్ధిబుద్ధి సమేత వినాయకుని కళ్యాణోత్సవం ..!

మంచిర్యాల, మహా : మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీ బాలాజీ నగర్ లో గణేష్ మండపంలో ఆదివారం సిద్ధిబుద్ధి సమేత వినాయకుని కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు. వరుడి తరఫున నూతి కట్ల మార్కండేయులు

సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు ఇవ్వాలి తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ …!

మంచిర్యాల, మహా : తెలంగాణ రాష్ట్రంలో సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మందులు ఇవ్వాలని తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యాధిగ్రస్తుల

బేల మండలంలోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌లో కంది శ్రీ‌నివాస రెడ్డి ప‌ర్య‌ట‌న ..!

ఆదిలాబాద్ మ‌హా : పంట ,ఇండ్లు న‌ష్ట‌పోయిన బాదితులు ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం బేల‌ మండ‌లంలో ఆయ‌న ప‌ర్య‌టించారు.