Mahaa Daily Exclusive

ఈ.వి.ఎం.ల భద్రతకు పటిష్టమైన చర్యలు — మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్..!

మంచిర్యాల, మహా, (సెప్టెంబర్-4 ) : మంచిర్యాల జిల్లాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడించారు. గురువారం సాధారణ తనిఖీలలో

నిఘా నీడలో భైంసా..!

నిర్మ‌ల్ మ‌హా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో నిర్వహించే గణేష్ నిమజ్జనానికి పటిష్ట నిఘాను ఏర్పాటుచేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిళ అన్నారు. శోభాయాత్ర ఆద్యంతం ప్రశాంతంగా కొనసాగాలని అందుకు తగ్గట్టుగా బందోబస్తును ఏర్పాటుచేసినట్లు

మైనార్టీ నాయకుల అన్న‌దానం..!

ఆదిలాబాద్ మ‌హా : జిల్లాలోని బోథ్ మండల కేంద్రం లోని సర్కార్ గణేష్ మండలి వద్ద మైనార్టీ కి చెందిన షేక్ అబుద్ ఆత్మ డైరెక్టర్ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని

వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరగాలి – కలెక్టర్ అభిలాష అభినవ్..!

నిర్మ‌ల్ మ‌హా : వినాయక నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్మ‌ల్ జిల్లా భైంసా పట్టణంలోని మున్నూరుకాపు

మ‌ద్యం మ‌త్తులో టీచ‌ర్..!

కొమురం భీం ఆసిఫాబాద్ మ‌హా : ఉపాధ్యాయులు జాతి నిర్మాత‌లంటూ ఓపైపు వారిని కీర్తిస్తూ గురుపూజోత్స‌వం రోజున స‌త్క‌రిస్తుంటే మ‌రికొంద‌రు టీచ‌ర్లు మాత్రం ఆ వృత్తికే క‌ళంకం తెస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్స‌వానికి జిల్లా లో

నేడు ప్రధాని మోదీతో లోకేశ్ భేటీ..!

AP: మంత్రి నారా లోకేశ్ ఇవాళ ఢిల్లీలో PM మోదీతో భేటీ కానున్నారు. యోగాంధ్ర కార్యక్రమంపై రూపొందించిన పుస్తకాన్ని ఆయనకు అందజేస్తారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు, పెండింగ్ ప్రాజెక్టులు, రాజకీయ పరిస్థితులపై చర్చించే

నర్సయ్యతాత ట్రెండ్ సెట్టర్ అగ్నిపరీక్ష నుండి.. 60 ఇంటర్వ్యూల దాకా.. పక్షం రోజుల్లో పదికోట్ల వీక్షణలు.. మోతమోగించిన తాత..!

(మహా స్పెషల్) బిగ్ బాస్ షో అంటే.. ఒకప్పుడు సెలబ్రిటీలతో చూడబుల్ గా ఉండేది. ఇపుడంతా స్క్రాప్ బ్యాచే. టాలెంట్ ఉన్నోళ్ళని తొక్కేస్తారు.. టాలెంట్ లేనోళ్ళని నెత్తిన పెట్టుకుని ప్రేక్షుకులకు అగ్నిపరీక్ష పెడతారు. రాను