ఏపీ లిక్కర్ కేసు దర్యాప్తులో తెరపైకి వైసీపీ నేతల పేర్లు!

ఏపీ లిక్కర్ కేసు దర్యాప్తులో తెరపైకి మరికొంతమంది వైసీపీ నేతల పేర్లు బయటకు వచ్చాయి. చెవిరెడ్డి భాగస్వామి విజయానంద రెడ్డి విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి మేనల్లుడికి
రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక..!

ఉప రాష్ట్రపతి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మంగళవారం జరగనున్న ఈ ఎన్నికలో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఓటర్లుగా పాల్గొననున్నారు. పాలక ఎన్డీఏ తరఫున మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (67),
రాయిగూడెంలో బీఆర్ఎస్ గల్లంతు పదిరోజుల్లో మూడోసారి కాంగ్రెస్ గూటికి చేరికలు – తుంబూరు దయాకర్ రెడ్డి సమక్షంలో 50 కుటుంబాలకు కండువా..!

నేలకొండపల్లి, సెప్టెంబర్ 7 మహా: నేలకొండపల్లి మండలంలోని రాయిగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. పదిరోజుల వ్యవధిలో మూడోసారి వరుసగా పెద్ద ఎత్తున చేరికలు జరగడంతో గ్రామంలో బీఆర్ఎస్ ప్రభావం గల్లంతైపోయింది.
లంబా”డీ”ల ఆత్మగౌరవ సభ..!

టేకులపల్లి – మహా : టేకులపల్లి మండలంలో సేవాఘడ్ సేవాలాల్ మహారాజ్ గుడి ప్రాంగణంలో లో లంబాడీల ఆత్మగౌర సభ లంబాడీ జాతి సంఘ నాయకులు మేధావులు విజ్ఞులు నిర్వహించారు, సభ ముఖ్య ఉద్దేశం
వ్యవసాయ కార్పొరేటీకరణకు మోడీ సర్కార్ కుట్ర: తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి గోవిందరావు..!

ఖమ్మం, మహా : వ్యవసాయ కార్పొరేటీకరణకు మోడీ సర్కార్ కుట్ర చేస్తుందని దేశీయ సంస్థలు మాదిరి వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించి రైతులను కూలీలుగా మార్చే యత్నంలో ఉందని తెలంగాణ రాష్ట్ర రైతు
రాజీ మార్గమే రాజమార్గం : వైరా ఎస్ఐ

మహా. మధిర కోర్టు ఆవరణలో ఈ నెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైరా ఎస్ఐ పుప్పాల రామారావు సూచించారు. “రాజీ మార్గమే రాజమార్గం. కక్షలతో ఏదీ సాధించలేం”
తెలంగాణ పోరాట నిప్పు కణిక రావి నారాయణరెడ్డి ఆయన స్ఫూర్తితో ఎన్నో ప్రజా ఉద్యమాలు వర్ధంతి సభలో సిపిఐ నేత బాగం..!

ఖమ్మం, మహా: తెలంగాణలో పోరాట అగ్గి రగిల్చిన వారిలో సుప్రసిద్ద కమ్యూనిసు రావి నారాయణరెడ్డి ఒకరని ఆయన పోరాట నిప్పు కణిక అని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. నిజాం
రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు మోక్షం. ఖమ్మం పోలంపల్లి ఫ్లాట్లు విక్రయానికి సిద్ధం. 8న ప్రారంభం కానున్న టెండర్లు..!

ఖమ్మం, మహా. *ఖమ్మం రూరల్ మండలం పోలంపల్లి వద్ద నిర్మించబడిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు ఎట్టకేలకు వెలుగులోకి రాబోతున్నాయి. దాదాపు పదేళ్లుగా అసంపూర్తిగా, నిర్లక్ష్యంగా నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం పునరుద్ధరించింది. మొత్తం
పార్టీ బలోపేతమే మనందరి లక్ష్యం: శైలాజ రెడ్డి..!

ఖమ్మం, మహా: పార్టీ అభివృద్ధి, మహిళా కాంగ్రెస్ బలోపేతం, కార్యకర్తల చైతన్యం పెంపుదల మనందరి లక్ష్యమని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శైలజా రెడ్డి సూచించారు. ఆదివారం ఖమ్మం జిల్లా పార్టీ ఆఫీస్ లో
లంబాడీలు ఎస్టీలే… కించపరిచే వ్యాఖ్యలు ఆపాలి : లంబాడీ జేఏసీ…!

ఖమ్మం , మహా. లంబాడీలు ఎస్టీలు కాదని చెబుతూ జరుగుతున్న ప్రచారాన్ని లంబాడీ జేఏసీ తీవ్రంగా ఖండించింది. ఆదివారం ఖమ్మం జడ్పీ సెంటర్ వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ
