నేటి ప్రజావాణి రద్దు డివిజన్ కార్యాలయాల్లో భూ సమస్యల దరఖాస్తుల స్వీకరణ – జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ..!

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 7 (మహా) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక వర్షాలు పడే అవకాశం ఉన్నందున కొత్తగూడెం డివిజన్ భూ సమస్యలకు సంబంధించి కొత్తగూడెం ఆర్డిఓ ఆఫీస్ లో, మరియు భద్రాచలం డివిజన్
ప్రీ ప్రైమరీ పాఠశాల బదిలీ మా పాఠశాల మాకే కావాలంటున్న గ్రామస్తులు..!

జూలూరుపాడు, సెప్టెంబర్ 07, (మహా): డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎంపిక చేసిన వినోబానగర్ ఫ్రీ ప్రైమరీ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి జుంకీలాల్ కావాలనే బదిలీ చేశారని, వినోబానగర్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మా
సమస్యల్లో వలస ఆదివాసి గిరిజన గ్రామాలు వరదలతో చిత్తడిమయంగా రహదారులు ఇబ్బంది పడుతున్న గిరిజన ప్రజలు..!

మణుగూరు మహా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని బుగ్గ, ఖమ్మంతోగు, బుడుగుల గిరిజన గ్రామాలు రవాణా సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. సుమారు రెండు వందలకుపైగా వలస ఆదివాసి కుటుంబాలు
టేకులపల్లి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడికి సన్మానం ..!

టేకులపల్లి – మహా : జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ నందు రోటరీ క్లబ్ అఫ్ కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ , ప్రైవేట్ సంస్థల యందు పనిచేస్తూ ఎల్లపుడూ
మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే.. – సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు..!

మణుగూరు, మహా : మణుగూరు వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో
ఆకట్టుకున్న గణపతి బప్పా ఊరేగింపు.. – వినాయకునికి భక్తితో వీడ్కోలు చెప్పిన భక్తులు..!

మణుగూరు, మహా : వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. పట్టణ ప్రధాన రహదారులపై ఆదివారం సాయంత్రం నిర్వహించిన గణనాధుని నిమజ్జన ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. వెజిటబుల్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ
నేడు స్ధానిక ఎన్నికలపై రాజకీయ పార్టీలతో సమావేశం ..!

కారేపల్లి, మహా : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి సోమవారం రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధిలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో పీ.శ్రీనివాస్ తెలిపారు. సింగరేణి మండలంలోని (16) ఎంపీటీసీ స్థానాల కు సంబంధించి అన్ని గ్రామపంచాయతీలు,
యూరియా పంపిణిని తనిఖీ చేసిన తహసీల్ధార్..!

కారేపల్లి, మహా : కారేపల్లి సోసైటీలో రైతులకు కూపన్లపై యూరియా పంపిణిని ఆదివారం సింగరేణి తహసీల్ధార్ అనంతుల రమేష్, ఎస్సై బైరు గోపీ లు తనిఖీ చేశారు. సోసైటీ గోడౌన్లో ఎరువులను, స్టాక్ రికార్డులను
కారేపల్లిలో లంబాడీల రాస్తారోకో బంజరాలపై రాజకీయ కుట్ర తిప్పికొడదాం..!

కారేపల్లి, మహా : కారేపల్లిలో లంబాడీలు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. లంబాడీల జేఏసీ ఆధ్యర్యంలో లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా లంబాడీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎస్టీ జాబితా నుండి
ఫోటో ఎక్స్ పో పోస్టర్ ఆవిష్కరణ..!

మణుగూరు, మహా : ఈనెల 19, 20, 21 తేదీలలో జరగనున్న ఫోటో ఎక్స్ పోకు సంబంధించిన పోస్టర్ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అదివారం ఆవిష్కరించారు. మణుగూరు మండలం ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
