కూటమి ప్రభుత్వం చాలా సిక్స్లు కొట్టింది: మాధవ్

అనంతపురంలో బుధవారం నిర్వహించిన ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వం కేవలం సూపర్ సిక్స్ మాత్రమే కాదు.. ఇప్పటి వరకు ఎన్నో సిక్సులు కొట్టింది. రెండేళ్లలో
ప్రధాని మోదీ దసరాకు భారీ కానుక ఇస్తున్నారు: చంద్రబాబు

AP: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రప్రభుత్వం దసరాకు ప్రజలందరికీ కానుక ఇస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. దసరాకు జీఎస్టీ రేట్లను తగ్గిస్తున్నారని, దీని ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు అన్ని వస్తువులు అందుబాటు
మన రాజ్యాంగం పట్ల గర్వపడాలి: సుప్రీంకోర్టు

నేపాల్లో యువత నిరసనలు హింసాత్మకంగా మారగా, బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం కారణంగా మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లో తలదాచుకుంటున్నారు. ఈ పరిణామాల మధ్య సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో వాదనల సందర్భంగా సీజేఐ బి.ఆర్.గవాయ్
సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు.. కామన్ మ్యాన్: చంద్రబాబు

సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు.. కామన్ మ్యాన్ అని చంద్రబాబు నాయుడు అన్నారు. ‘నేను, పవన్, మాధవ్ కలిసి రాష్ట్ర ప్రజలకు రామరాజ్యం లాంటి పాలన అందిస్తాం. నేను నాలుగో సారి సీఎం
కాసేపట్లో TGPSC అత్యవసర సమావేశం..!

TG: కాసేపట్లో TGPSC అత్యవసర సమావేశం కానుంది. గ్రూప్–1పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయాలని ఇప్పిటికే నిర్ణయించగా.. ఇవాళ న్యాయనిపుణులు, ప్రభుత్వంతో TGPSC చర్చించనుంది. అప్పీల్పై
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో BRS ద్రోహం చేసింది: ఎంపీ రేణుకా చౌదరి

TG: ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్పై తాజాగా రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండి ప్రజస్వామ్యాన్ని ఖూనీ
ఇది మాయాజాలం కాదు.. కేసీఆర్ దూరదృష్టి: హరీశ్రావు

తెలంగాణలో శిశు మరణాల రేటు (IMR) రికార్డు స్థాయిలో తగ్గినట్లుగా తాజాగా నివేదికలు వెలువడ్డాయి. దీనిపై తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఇది మాయాజాలం కాదని.. కేవలం కేసీఆర్ (KCR) దూరదృష్టి
నేడు, రేపు కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు..!

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బుధ, గురువారాల్లో అల్లూరి సీతారామరాజు, ఏలూరు,
ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్పై సుంకాల విషయంలో ఘాటు వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఇప్పుడు తన స్వరం మార్చారు. సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్’లో ఆయన మాట్లాడుతూ.. భారత్–అమెరికా మధ్య వాణిజ్య అడ్డంకులను
దసరా సెలవుల్లో మార్పులు చేయాలని ఎమ్మెల్సీ విజ్ఞప్తి,,!

AP: దసరా సెలవుల్లో మార్పులు చేయాలని ఎమ్మెల్సీ గోపిమూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం స్కూళ్లకు ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి. అయితే
