Mahaa Daily Exclusive

భారత్- అమెరికా మిత్ర దేశాలు: ప్రధాని మోదీ

ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. ‘నేను కూడా ట్రంప్ మాట్లాడటానికి ఎదురుచూస్తున్నా. భారత్, అమెరికా మిత్ర దేశాలు. మన మధ్య వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని

జగన్ మా టార్గెట్ కాదు: మంత్రి గొట్టిపాటి

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తమ టార్గెట్ కాదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ టార్గెట్ అని మంత్రి తెలిపారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప

ఫేక్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి లోకేశ్

AP: వైసీపీ తీరుపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. కోరలు పీకేసినా పాము కాటేస్తుందనే రీతిలో వైసీపీ ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు, యూరియా పంపిణీ విషయంలో ఫేక్

వైసీపీ అనే విష సర్పం కోరలు జనం పీకేశారు: లోకేష్‌

AP: వైసీపీపై మంత్రి నారా లోకేశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ అనే విష సర్పం కోరలు జనం పీకేశారని, అయినా ప్రతి క్షణమూ వైసీపీ విషం కక్కుతూనే ఉందని ఆరోపించారు. ఫేక్ వీడియోలు,

ఝార్ఖండ్‌లో అనుమానిత ఐసిస్‌ ఉగ్రవాది అరెస్ట్‌..!

ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ఇస్లామ్‌నగర్‌లో ఢిల్లీ స్పెషల్‌ సెల్‌, ఝార్ఖండ్‌ ఏటీఎస్‌ కలిసి అనుమానిత ఐసిస్‌ ఉగ్రవాది అజర్‌ డానిష్‌ను అరెస్ట్‌ చేశారు. అతడి పేరిట ఇప్పటికే లుకౌట్‌ నోటీసు జారీ అయింది. రాంచీలోని

ఎస్సి,ఎస్టి కేసు ఫిర్యాదులను సత్వర మే పరిష్కరించాలి ..తెలంగాణ రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్..!

బెల్లంపల్లి, మహా: మంచిర్యాల జిల్లాలో ఎస్సీ ఎస్టీ కేసు ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా జిల్లాగా అధికార యంత్రాంగం దృష్టి సారించా లని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమి షన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్

తెలుగుదేశంలో చేరికలు ..!

మందమర్రి, మహా : మందమర్రి మునిసిపాలిటీ 15 వ వార్డుకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన 70 మంది మహిళలు టిడిపి మహిళా పట్టణ అధ్యక్షురాలు జూపాక సంధ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం తీర్థం

అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు — మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..!

మంచిర్యాల, మహా : మంచిర్యాల జిల్లా పరిధిలో ఎవరైనా అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో డి.సి.పి. ఎ

నేడు నిర్మ‌ల్ జిల్లాలో ఉమ్మ‌డి జిల్లా ఇంచార్జి మంత్రి జూప‌ల్లి ప‌ర్య‌ట‌న‌..!

ఆదిలాబాద్ మ‌హా : ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. నిర్మల్ గ్రామీణ మండలం కొండాపూర్ సమీపంలోని చంద్రశేఖర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే ప‌లు కార్య‌క్ర‌మాల‌కు

కంది శ్రీ‌నివాస రెడ్డి ప‌రామ‌ర్శ‌లు..!

ఆదిలాబాద్ మ‌హా : బాధలో దుఖంలో ఉన్న కుటుంబాలకు ధైర్యం చెబుతూ అండగా నిలబడతారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి.ఆప్తులను కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న