మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్

TG: వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో యూరియా కొరతకు నిరసనగా రైతులు ధర్నాకు దిగారు. వీరికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మద్దతు తెలుపుతూ ధర్నాలో కూర్చున్నారు. దీంతో పెద్ద ఎత్తున రైతులు, బీఆర్ఎస్
రేవంత్, బీజేపీల మధ్య రహస్య మైత్రి: KTR

TG: సీఎం రేవంత్, బీజేపీ మధ్య రహస్య మైత్రి కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి.. చోటే భాయ్కి చీమ కూడా కుట్టకుండా బడే భాయ్ పార్టీ బీజేపీ
త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల: మంత్రి పొన్నం

TG: మంత్రి పొన్నం ప్రభాకర్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. త్వరలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఖాళీల వివరాలను ఇప్పటికే సంబంధిత శాఖలకు పంపినట్లు స్పష్టం చేశారు. నోటిఫికేషన్లు
నేడు గద్వాల జిల్లాలో కేటీఆర్ పర్యటన..!

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం గద్వాల జిల్లాల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు గద్వాలకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 3:30 గంటలకు గద్వాలకు చేరుకుని, ధరూర్ మెట్ నుంచి ర్యాలీగా తేరు మైదానానికి
నేడు యూరియా కొరతపై సీఎం రేవంత్ సమీక్ష..!

TG: రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో యూరియా సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష చేయనున్నారు. కాగా రైతులు తెల్లవారుజాము నుంచే రైతు కేంద్రాల వద్ద బారులు
పాత వాహనాల స్క్రాప్తో రూ.40వేల కోట్ల జీఎస్టీ ఆదాయం: గడ్కరీ

పనికి రాని, కాలుష్యకారకమైన 97 లక్షల వాహనాలను స్క్రాప్ చేయడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.40 వేల కోట్ల మేర జీఎస్టీ ఆదాయం వస్తుందని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్
సర్పంచ్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం: మంత్రి కందుల దుర్గేష్

AP: స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి సిద్ధంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరిగినా, ఈవీఎంల ద్వారా జరిగినా గెలుపు తమదేనని ఆయన ధీమా వ్యక్తం
రైతు సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలం: కాకాణి

AP: చంద్రబాబు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల తరహాలోనే ఆయన నిర్వహించిన సూపర్ సిక్స్ సక్సెస్ సభ కూడా సూపర్ ప్లాప్ అయిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అదే
ఒకటి చెప్పి, మరొకటి చేసే తత్త్వం జగన్ది కాదు: అంబటి

మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం మీడియా ఎదుట మాట్లాడుతూ.. “మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎల్లప్పుడూ పేద ప్రజల మేలు కోసమే ఆలోచిస్తారు. మెడికల్ కాలేజీలతో వైద్యం అందుబాటులోకి తెస్తే, చంద్రబాబు వాటిని
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి రేణూ దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్..!

టాలీవుడ్ నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మరోసారి సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు. ఓ అభిమాని “మేము మిమ్మల్ని ఇంకా పవన్ భార్యగానే చూస్తాం, మీ జీవితంలో వేరొకరిని ఊహించలేం”
