Mahaa Daily Exclusive

జాతీయ లోక్ అదాలత్ ద్వారా 10321 కేసులు పరిష్కారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్..!

హన్మకొండ మహా; వరంగల్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా జాతీయ లోక్‌ అదాలత్‌ కు విశేష స్పందన లభించిందని వరంగల్ పోలీస్ కమిషనర్ అన్నారు. వీటి ద్వారా 10321 కేసులు పరిష్కార మయ్యాయని, సైబర్ క్రైమ్

స్మశానవాటిక అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపం కార్పొరేటర్ పర్యవేక్షణలో జరుగుతున్న నిర్మాణం పట్టించుకోని బల్దియా అధికారులు ..!

వరంగల్ మహా; వరంగల్ తూర్పు నియోజకవర్గం 42 వ డివిజన్ రంగశాయిపేట పుల్లయ్య కుంట లోని స్మశానవాటికలో బల్దియా నిధులతో అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపం ప్రారంభోత్సవానికి ముందే గుత్తేదారు పనితనం బయటపడింది. స్మశాన

ఎండి అయూబ్ కు పార్టీలకు అతీతంగా పరామర్శలు..!

వరంగల్ మహా; వరంగల్ తూర్పు నియోజకవర్గం 21వ డివిజన్ లోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అయూబ్ మాతృమూర్తి కొద్ది రోజుల కిందట మరణించారు. ఈ విషయం తెలుసుకున్న

వరంగల్ చింతల్ లో వీధి కుక్కల దాడులు ఒకేరోజు 18 మంది పై దాడి చేసిన కుక్కలు ప్రాణాలు పోయినా పట్టించుకోని అధికారులు ..!

వరంగల్ మహా; గ్రేటర్ వరంగల్ నగరంలో వీధి కుక్కల బెడద తీవ్రతరమైంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా వీధి కుక్కలు కండలు పీకుతున్నాయి. బల్దియా అధికారులు లక్షల నుంచి కోట్లు నిధులు ఖర్చుపెట్టిన

జీళ్ళచెరువులో నాలుగు కుటుంబాలకు ఆత్మీయ భరోసా అందజేత..!

కూసుమంచి, సెప్టెంబర్ 14, మహా: కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు, గోపాలరావుపేట road గ్రామాల్లో అనారోగ్య కారణాలతో మరణించిన కుటుంబాలకు పొంగులేటి శ్రీనన్న ఆత్మీయ భరోసా కింద రూ.10వేల చొప్పున రూ. 40వేలను కాంగ్రెస్ పార్టీ

కేంద్ర ప్రభుత్వ పధకాల పై విస్త్రుతంగా ప్రచారం..!

నేలకొండపల్లి, సెప్టెంబర్ 14 మహా : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాల గురించి ప్రజలకు వివరించేందుకు విస్త్రుతంగా ప్రచారం చేయాలని నేలకొండపల్లి బీజెపీ మండలాధ్యక్షుడు పాగర్తి సుధాకర్ సూచించారు. మండలం లోని చెరువుమాధారం

మండలం లో కందాళ విస్త్రుత పర్యటన..!

నేలకొండపల్లి, సెప్టెంబర్ 4 మహా : పాలేరు మాజీ శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి ఆదివారం విస్త్రుతంగా పర్యటించారు. మండలం లోని పైనంపల్లి లో పలువురు కుటుంబాలను సందర్శించారు. చిన్నారులను ఆశ్వీరదించారు. అనంతరం స్థానిక

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు టీజీఈ హైట్స్ ప్రాజెక్టును విజయవంతం చేయండి టీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు..!

ఖమ్మం, మహా: పోలేపల్లి లోని రాజీవ్ స్వగృహ సముదాయం నందు ప్రభుత్వ ఉద్యోగుల హౌస్ బిల్డింగ్ సొసైటీకి టెండర్ దక్కినందుకు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏలూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్

జిల్లాలో ప్రశాంతంగా లైసెన్స్ సర్వేయర్ సప్లిమెంటరీ పరీక్షలు: కలెక్టర్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి..!

ఖమ్మం, సెప్టెంబర్-14,మహా: జిల్లాలో లైసెన్స్ సర్వేయర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఆదివారం స్థానిక ఎస్ఆర్&బిజీఎన్ఆర్ కళాశాలలో ఇట్టి పరీక్షలు చేపట్టినట్లు అన్నారు. ఉదయం సెషన్ లో

*జాతీయ రహదారుల నిర్మాణ పనుల భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలి…. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి..!

ఖమ్మం, సెప్టెంబర్-14, మహా: జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగంగా పూర్తవడానికి మిగులు భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో