ప్రధాని మోదీ నక్సలైట్లపై చేసిన వ్యాఖ్యలు దుర్మార్గం: CPI నారాయణ

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రధాని మోదీ నక్సలైట్లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. నక్సలైట్ల పేరుతో గిరిజనులను చంపడాన్ని వ్యతిరేకిస్తున్నామని, బస్తర్ అడవుల్లోని ఖనిజాలను పెత్తందార్లకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
తాడేపల్లిలో జగన్ ప్యాలెస్ కట్టుకున్నారని రోజానే చెప్పింది: మంత్రి సవిత

మంత్రి సవిత వైసీపీపై విరుచుకుపడ్డారు. వైసీపీ తనపై మార్ఫింగ్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రోజా టూరిజం అభివృద్ధికి చేసిన పనులు ఏమిటని ప్రశ్నించారు. జగన్ తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నారని రోజానే అసెంబ్లీలో చెప్పారని
ప్రత్యేక విద్యా కార్పొరేషన్ ఏర్పాటు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా రంగంలో సమూల మార్పులకు బుధవారం అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర విద్యా విధానం దేశానికి దిక్సూచిలా ఉండాలని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య, ఉపాధి నైపుణ్యాలపై దృష్టి సారించాలన్నారు.
రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది: సీదిరి అప్పలరాజు

AP: కూటమి పాలనపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. చంద్రబాబు గతంలో శ్రీలంక, వెనిజులా అన్నాడు.ఇప్పుడు కూటమి పాలనలో అంతకు మించి
ప్రధాని మోదీ దేశానికి అతిపెద్ద ఆస్తి: చంద్రబాబు

AP: దేశానికి సరైన సమయంలో.. సరైన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని సీఎం చంద్రబాబు అన్నారు. 75వ జన్మదినం జరుపుకొంటున్న ప్రధానికి శుభాకాంక్షలు చెప్పారు. ప్రధాని మోదీ ఈ దేశానికి అతిపెద్ద ఆస్తి
ప్రజల విషెస్లకి ఉప్పొంగిపోయాను: ప్రధాని మోదీ

తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ‘దేశ, విదేశాల నుంచి వచ్చిన లెక్కలేనన్ని శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు, ఆప్యాయత
మెడికల్ కాలేజీలపై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారు: మంత్రి కొండపల్లి

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలపై అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. జగన్ చెప్పిన 17 మెడికల్ కాలేజీల్లో ఐదు కాలేజీలు కేంద్ర సహకారంతో నిర్మించారని మంత్రి
జగన్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం: అనిత

AP: హోంమంత్రి అనిత ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో కొండపై జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే
క్వాంటమ్ వ్యాలీ, డాటా సిటీలతో మారనున్న ఏపీ రూపురేఖలు : నారా లోకేష్

లండన్: స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నాం, గత 15నెలల్లో ఏపీకి 10లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్
ఆర్టీసీలో ఉద్యోగాలు డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తు గడువు..!

హైదరాబాద్, మహా: ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్టీసీలో 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులు భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అక్టోబర్
